Home » Telangana
బీసీల దశాబ్దాల కలను సాకారం చేస్తాం. బీసీ రిజర్వేషన్లకు రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది.
ఏపీ నుంచి కోళ్లు, గుడ్లు రాకుండా ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నారు.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం తెలంగాణలో పీజీ మెడికల్ అడ్మిషన్లకు చెల్లుబాటు అవుతుందా..? అనే అంశంపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
రెండు తెలుగు రాష్ట్రాలు మందుబాబులకు షాక్ ఇచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను బర్డ్ ప్లూ వైరస్ హడలెత్తిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని గోదావరి జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
జైస్వాల్ కమిటీ సిఫార్సుల మేరకు ధరలు పెంచింది ప్రభుత్వం.
మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 30.11 లక్షల మంది రైతులకు రూ.1834.09 కోట్లు జమయ్యాయి.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ స్కీమ్ల అమలుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు ప్రభుత్వం నిబంధనల ప్రకారం మాత్రమే ఇంటిని నిర్మాణం చేయాలి. ముందుగా ఎంపిక చేసిన స్థలంలో కాకుండా వేరే ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి అనుమతి ఉండదు.