Home » Telangana
రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతీఒక్కరికీ కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో తొలి విడతలో భాగంగా ఎకరాకు 6వేలు చొప్పున జమచేయనుంది.
తెలంగాణలో రేపు నాలుగు పథకాలు ప్రారంభం కానున్నాయి
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం వచ్చే నాలుగేళ్ల కాలంలో 20వేల కోట్ల రూపాయల భారం పడొచ్చని అంచనా వేస్తోంది ఆర్థిక శాఖ.
ఈ పథకం కింద లబ్దిదారులు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.5లక్షలు ఇస్తుంది.
ఈసారి దానికి మించి పెట్టుబడులు సాధించాలన్న లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ లో అడుగుపెట్టింది.
25ఏళ్లలో ఎప్పుడూ దురసుగా ప్రవర్తించని ఈటల..ఏనాడూ ఎవరిని నొప్పించేలా కూడా మాట్లాడని ఈటల.. ఎందుకు రియల్ట్ ఎస్టేట్ బ్రోకర్ మీద చేయి ఎత్తాడన్నది చర్చనీయాంశం అవుతోంది.
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినా..మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్త వచ్చినా క్విక్ రియాక్షన్ ఇస్తోంది తెలంగాణ మహిళా కమిషన్. మహిళల సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తోంది.
పథకాలకు అర్హుల లిస్టును గ్రామసభల్లో ప్రజలకు అధికారులు చదివి వినిపించారు.
బోర్డుకు సంబంధించిన నిధుల కేటాయింపు, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి టెలీమెట్రిక్ విధానం, అదే విధంగా నీటి కేటాయింపులు, యాసంగి సీజన్ కి నీటి విడుదల అంశాలపై ప్రధానంగా చర్చించడం జరిగింది.