Telangana

    పండుగల ప్రత్యేక రైళ్ల వివరాలు

    October 15, 2020 / 06:20 AM IST

    festival special trains  : పండుగల సీజన్ వచ్చేస్తోంది. సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమౌతున్నారు. ఈ సందర్భంగా…దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 30 వరకు నిత్యం నడిచే రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. లిం�

    బంగారం, డబ్బు జోలికి అస్సలు వెళ్లరు.. కంటైనర్లే టార్గెట్.. డేంజరస్ కంజర్ భట్ గ్యాంగ్ లక్ష్యం ఏంటి?

    October 14, 2020 / 05:21 PM IST

    kanjarbhat gang: హైదరాబాద్‌పై క్రిమినల్ గ్యాంగ్స్ టార్గెట్ పెట్టాయా.. వరసబెట్టి జరుగుతోన్న చోరీలు.. రెచ్చిపోతున్న సుపారీ గాంగ్స్ ఈ విషయాన్నే కన్ఫామ్ చేశాయా అంటే ఔననే చెప్పాలి.. ఇంతకీ హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది.. సిటీనే నేరగాళ్లకు టార్గెట్ కావడానికి క�

    వర్షాల కారణంగా రెండు రోజలు సెలవు

    October 14, 2020 / 01:21 PM IST

    telangana:రాష్ట్ర వ్యాప్తంగా గ‌త రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాలకు తెలంగాణ త‌డిసి ముద్దైంది. పలు ప్రాంతాల్లో చెరువు కట్టలు తెగి ఇళ్లలోకి నీరు వచ్చాయి. కుండపోతగా కురుస్తున్న వానల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల�

    హైదరాబాద్ కు పశ్చిమంగా 50 కి.మీ . దూరంలో వాయుగుండం

    October 14, 2020 / 01:03 PM IST

    hyderabad:భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్‌ ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ  చేసింది. నగరానికి పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్టు అధికారులు తెలిపారు. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా బలహీన పడు�

    కుండపోత వాన..కుదేలైన బతుకులు : యూరియా తిని 22,ఇల్లు కూలి 12 మేకలు మృతి

    October 14, 2020 / 11:23 AM IST

    Telangana : కుండపోత కురిసిన వాన పలువురి పొట్టకొట్టింది. బతుకుల్ని కుదేలు చేసేసింది. పంటల్ని నాశనం చేసింది. సోమవారం (అక్టోబర్ 13,2020) ఉదయం నుంచి రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అల్లాడిపోయింది. ముఖ్యంగా తల్లాడ మండల కేంద్రంలో ఓ పాత పెంకిటిల్ల�

    హైదరాబాద్ అలర్ట్ : అవసరం అయితేనే బయటకు రండి

    October 14, 2020 / 11:05 AM IST

    Hyderabad:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్13, మంగళవారం ఉదయం గం. 6.30-7.30 గంటల మధ్య కాకినాడ వద్ద తీరాన్ని దాటింది. ఆ తరువాత పశ్చిమ వాయువ్యంగా పయనించి మధ్యాహ్నానికి వాయుగుండంగా బలహీనపడి తెలంగాణలో కేంద్రీకృతమైంది. ఇది మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండ

    నీటితో నిండిన హిమాయత్ సాగర్….గేట్లు ఎత్తి మూసీ లోకి నీరు విడుదల

    October 14, 2020 / 07:58 AM IST

    బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.మంగళవారం  రోజంతా భారీ వర్షం కురవడంతో అతలా కుతలమైంది. రోడ్లపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు న�

    సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక, ఒక్కొక్కరికి రూ.60వేల 468 బోనస్

    October 13, 2020 / 04:25 PM IST

    singareni workers: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. అక్టోబర్ 23న సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ ఇవ్వనున్నారు. ఒక్కొక్కరికి రూ.60వేల 468 బోనస్ లభించే అవకాశం ఉంది. దసరా పండగ అడ్వాన్స్ గా అక్టోబర్ 19న ఉద్యోగుల ఖాతాల్లో రూ.25వేలు వేయనున్

    భూతవైద్యం పేరుతో బాలికపై అత్యాచారం, కడుపు నొప్పి రావడంతో బయటపడిన నిజం, దొంగ బాబాని చితక్కొట్టిన జనం

    October 13, 2020 / 01:16 PM IST

    bootha vaidyudu: నిజామాబాద్ లో దారుణం జరిగింది. భూతవైద్యం పేరుతో భూతవైద్యుడు ఘోరానికి ఒడిగట్టాడు. బాలికపై అత్యాచారం చేశాడు. మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. దీంతో బాలిక మ

    తీరాన్ని తాకిన వాయుగుండం, పొంచి ఉన్న మరో ముప్పు, ఏపీలో ఆరు జిల్లాల్లో హైఅలర్ట్

    October 13, 2020 / 11:26 AM IST

    deep depression : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కాకినాడకు అత్యంత సమీపంలో తీరాన్ని తాకింది. ప్రస్తుతం 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ-ఉప్పాడ దగ్గర అలలు ఎగిసిప

10TV Telugu News