Home » Telangana
Trump Fan Bussa Krishna : అమెరికా అధ్యక్షుడిని దేవుడిలా పూజించిన బుస్స కృష్ణ మృతి అందరినీ కలిచివేసింది. డొనాల్డ్ ట్రంప్కు కరోనా సోకినప్పటి నుంచి మనోవేదనకు గురైన కృష్ణ ఆదివారం గుండెపోటుతో మరణించారు. 2020, అక్టోబర్ 12వ తేదీ సోమవారం స్వగ్రామంలో మృతదేహానికి అ
Telangana EAMCET 2020 : తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్లో స్వల్ప మార్పులు చేశారు. 2020, అక్టోబర్ 12వ తేదీ సోమవారం జరగాల్సిన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. ఇంజనీరింగ్లో కొత్త కోర్సులు, కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రాకపోవడ�
TRUMP HARDCORE FAN KRISHNA DIES ట్రంప్ వీరాభిమాని కన్నుమూశాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నే తన దైవంగా భావించి ట్రంప్ విగ్రహానికి నిత్యం పూజలు చేసే తెలంణాకు చెందిన బుస్స కృష్ణ చనిపోయాడు. మెదక్ జిల్లా తూఫ్రాన్ లో గుండెపోటుతో ఇవాళ కృష్ణ కన్నుమూశాడు. జనగ�
bay of bengal : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఏపీలోని పలు జిల్లాలో కుండపోతంగా వర్షాలు పడుతున్నాయి. వచ్చే నాలుగు రోజుల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్ప�
coronavirus low risk : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నా..రిస్క్ తక్కువేనంటోంది ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్). మరణాల సంఖ్య మాత్రం పెద్దగా లేదని, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు తక్కువగా ఉండడమేనని వెల్లడ�
women seeking men : కరోనా లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది ప్రజలు సోషల్ మీడియా వెబ్ సైట్లనే బ్రౌజ్ చేసినట్లు లెక్కలు చెపుతున్నాయి. చాలా మంది ప్రజలు ఇంటికే పరిమితమై వాటిలో కాలక్షేపం చేశారు. సైబర్ నేరగాళ్లకు అదే వరప్రసాదం అయ్యింది. స్ధానిక వాణిజ్య ప్రకటనల కో�
chain snatching : తెంపుడుగాళ్లు మళ్లీ తమ చేతులకు పని చెబుతున్నారా..? ఒంటరి మహిళలే లక్ష్యంగా చెలరేగిపోతున్నారా..? అదును చూసి మళ్లీ స్నాచింగ్లకు పాల్పడుతున్నారా..? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. గత రెండు నెలలుగా నగరంలో చోటు చేసుకున్న చైన్ స్నాచింగ్�
weather-report: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శని, ఆది వారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఏర్పడిన అల్పపీడనం.. ఉత్తర అండమాన్ సముద్రం దాన్ని ఆన
online marketing scam : మంచిర్యాలలో ఘరానా మోసం జరిగింది. ఆన్లైన్ మార్కెటింగ్ పేరుతో.. అమాయకులను మోసం చేశారు. లక్ష డిపాజిట్ చేస్తే.. ఏడాదిలో 3 లక్షలు ఇస్తామంటూ టోకరా వేశారు. సామాన్య జనాన్ని మోసం చేస్తున్న కేటుగాళ్లను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంట�
Hyderabad Crime News : ఉద్యోగం కోసం సౌదీ వెళ్లిన భర్త అత్తమాటలు విని కుటుంబం గురించి పట్టించుకోవటంలేదనే కోపంతో ఓ కోడలు అత్తపై దాడి చేసినఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. మల్లేపల్లిలోని ఫిరోజ్ గాంధీ నగర్ లో నివసించే ఉబిద్ ఖాన్ కొన్నేళ్ళ క్రితం ఉద్యోగం కోస�