Home » Telangana
cheruku srinivas reddy: ఉపఎన్నికల వేళ దుబ్బాకలో అధికార పార్టీ టీఆర్ఎస్కు షాక్ తగిలింది. చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్రెడ్డి టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరబోతున్నారు. గత ఎన్నికల సమయంలో తండ్రి ముత్యంరెడ్డితో పాటు టీఆర్ఎస్లో చేరారు శ
earth quake in borabanda: హైదరాబాద్ బోరబండలో వరుస భూ ప్రకంపనలు ఆందోళన కలిగిస్తున్నాయి. భూమి నుంచి భారీ శబ్ధాలు వస్తుండటంతో.. స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం(అక్టోబర్ 2,2020) రాత్రి 8 గంటల 15 నిమిషాలకు మొదటగా కంపించిన భూమి.. అర్థరాత్రి వేళ స్థానికులకు
గ్యాంగ్ స్టర్ నయూమ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కోంటున్న 25మంది పోలీసు అధికారులకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. నయూంతో 25 మంది పోలీసు అధికారులకు సంబంధాలున్నట్లు… అతని నేరాలకు వీరు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.
Hyderabad Crime News : హైదరబాద్ లో విషాదం జరిగింది. Soft Ware Company Employee రమ్యకృష్ణ ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జల్లా నార్సింగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్ షా కోట్ లక్ష్మీనరసింహ కాలనీలోని సామ్రాట్ అపార్ట్ మెంట్ లో నివసించే రమ్యకృష్ణ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద�
Allu Arjun met his avid fan: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన వీరాభిమాని కోరిక నెరవేర్చారు. గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని కంభంపాడుకి చెందిన నాగేశ్వరరావు అల్లు అర్జున్ వీరాభిమాని.. ఎలాగైనా అల్లు అర్జున్ని కలవాలని సెప్టెంబర్17వ తేదీన ఆయన మాచర్ల నుంచి హైద�
Karthika Deepam Serial: హైదరాబాద్, బోరబండ సైట్ 3 లోని వీకర్స్ కాలనీలో శుక్రవారం రాత్రి భూమి నుంచి భారీ శబ్ధాలు వినిపించాయి. దాదాపు 15 సెకన్ల పాటు భారీ శబ్దాలు రావడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంపం వచ్చిందేమోనని భయపడి స్థానికులు ఇళ్ల నుంచి పరుగులు
COVID 19 in Telangana : తెలంగాణాలో కరోనా (Corona) కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లే ఉంది. నిత్యం 5 వేల పైగా పాజిటివ్ నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2 వేల లోపున రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 1,718 కేసులు నమోదయితే..2,002 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వ�
trs leaders illegal constructions on drains: వరంగల్ నగరాన్ని వరదలు ముంచెత్తడంతో అభాసుపాలైన అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు తప్పులు సరిదిద్దుకునే పనిలో పడ్డారట. నాలాల కబ్జాలు, అక్రమ కట్టడాలు, చెరువులను ఆక్రమించిన చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించారు. ఈసారి కూడ�
water dispute : కృష్ణా – గోదావరీ నదీ జలాల వినియోగం విషయంలో ఏపీ అనుసరిస్తున్న తీరును, ఏడేళ్లుగా మౌనం వహిస్తున్న కేంద్రం వైఖరిని తప్పుపడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేఖాస్త్రాన్ని సంధించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజ
సిరిసిల్ల పట్టణం సాయినగర్లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు ఇల్లు అద్దెకి తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. జిల్లా ఎస