Home » Telangana
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పసునూరిలో దారుణం జరిగింది. ఎనిమిది సంవత్సరాల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. గ్రామంలో ఉండే పంచాయితీ ఆఫీసుకి సదరు బాలికను ఓ వ్యక్తి పిలిచాడు. తెలిసున్న వ్యక్తే కదాని ఆ బాలిక అమాయకంగా వెళ్లింది
నానాటికి విస్తరిస్తున్న హైదరాబాద్ మహా నగరంలోని ప్రధాన రోడ్లను 120 అడుగుల మేరకు పెంచేందుకు బల్దియా స్థాయీ సంఘం ఆమోదం తెలిపింది. ఇక నుంచి కొత్తగా జారీ చేసే భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి రోడ్డును 120 అడుగుల మేరకు వదిలిన తరువాతే నిర్మాణ
హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) ప్రాజెక్టులో మరో ముఖ్యమైన ఘట్టం శుక్రవారం చోటుచేసుకోనుంది. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (JBS-MGBS) మధ్య మెట్రో సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫిబ్�
తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించారని మోడీ అన్నారు.
మేడారం జాతరలో కీలకఘట్టం గురువారం రాత్రి ఆవిష్కృతమైంది. గద్దెపైకి సమ్మక్క తల్లి చేరుకుంది. ఫిబ్రవరి6, గురువారం సాయంత్రం చిలుకలగుట్ట నుంచి భక్తుల కోలాహలం, భారీ బందోబస్తు, ప్రభుత్వ లాంఛనాల మధ్య సమ్మక్క బయలుదేరింది. చిలుకల గుట్ట ది�
హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్పోస్టు సమీపంలో గురువారం రాత్రి ఓ కారు భీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన కారు డివైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీ చెక్ పోస్టువైపు వ�
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ లకు పదోన్నతులు లభించాయి. ఎస్పీలకు డీఐజీలుగాను..డీఐజీలకు ఐజీలుగాను ప్రమోషన్లు లభించాయి. దీంట్లో భాగంగా డీఐజీలుగా ఉన్న రాజేశ్ కుమార్, శివశంకరరెడ్డి, రవీందర్ లకు ఐజీలుగా ప్రమోషన్లు వచ్చాయి. డీఐజీలుగా ఉన్న కా�
చైనాలోని వూహాన్ లో ప్రబలిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించేస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి చైనాలో 400 మందికి పైగా చనిపోయారు. మరో 20 వేల మంది వైరస్ బారిన పడి ఉన్నారని…. వారిలో దాదాపుగా 250 మందికి కరోనా వైరస్ ప్రమాదకర స్థాయి
తెలంగాణలో భూముల డబుల్ రిజిస్ట్రేషన్లకు ఇక బ్రేకులు పడనున్నాయా? ల్యాండ్ మ్యుటేషన్ పేరుతో డబ్బులు దండుకునే కొందరు రెవెన్యూ అధికారులకు ఇక చుక్కలు
ఓ వైపు మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జరుగుతోంది.. మరోవైపు కేరళలో ఓ ఐజీ రేంజ్ అధికారి తన పదవికి రిజైన్ చేయబోతున్నారట. ఇద్దరికీ లింక్ ఏంటని