Home » Telangana
వైద్య చికిత్స అందించే విధంగా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు క్లీన్ వార్డు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా హైదరాబాద్లోని ఫీవర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేయాలని అనుకున్నారు. చివరి నిమిషంలో ఛాతీ ఆస్ప�
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్... భారత్లోను కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా టెన్షన్ పెడుతోంది. హైదరాబాద్లోనూ కరోనా లక్షణాలతో పలువురు ఆస్పత్రుల్లో చేరడంతో ఆందోళన మొదలైంది.
రెవెన్యూ కొత్త చట్టంపై ఆ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ చట్టం అమలు సాధ్య సాధ్యాలపై కసరత్తు జరుపుతున్నారు. త్వరలోనే రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే..ఈ చట్టం ఎలా ఉంటుందనే దానిపై క్ల
కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో వ్యాపిస్తున్న ఈ వైరస్తో పలువురు మృత్యువాత పడుతున్నారు. చైనాలో వైద్య విద్యను చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్�
మావోయిస్టు పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నోఏళ్లుగా కీలక నేతగా కొనసాగిన కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి వైదొలగడంతో… ఆ పదవిని గతంలో నంబాల కేశవరావుకు అప్పగించారు. ఆయన శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడు. ప్రస్తుతం మావోయిస్టు సెంట్�
కరోనా వైరస్…… ప్రపంచ వ్యాప్తంగా అందరినీ వణికించేస్తోంది. ఇప్పుడు ఈ corona virus ఇండియాలో కొందరికి వచ్చినట్లు పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. పూర్తిగా ఎవరికీ ఈవ్యాధి సోకిన దాఖలాలులేవు. చైనా, సింగపూర్, థాయ్ లాండ్ ల నుంచి భారత్ వచ్చిన కొందరు ప్రయ�
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ప్రాణభయంతో హడలిపోతున్నాయి. ప్రాణాంతకమైన నోవెల్ కరోనా వైరస్ (2019-nCoV) పలు దేశాల్లోకి పాకింది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి మొదలైన వైరస్ వ్యాప్తి.. ప్రపంచ దేశాలకు పాకింది. ఇండియాలోకి కూడా ఈ వైరస�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కేసులు రాష్ట్రంలో ఎక్కడా నమోదుకానప్పటికీ, ముందస్తు చర్యలు ప్రారంభించింది.
తెలంగాణ రాష్ట్రంలో నూతన సచివాలయ నిర్మాణానికి డిజైన్లు, బడ్జెట్ పై తుది నిర్ణయం తీసుకోడానికి హై కోర్టు ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై హై కోర్టులో సోమవారం విచారణ జరిగింది. సచివాలయ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, ప్లా�
చైనాలో విజృంభించిన coronavirus ఇప్పుడు హైదరాబాద్ ను కూడా వణికిస్తోంది. చైనా నుంచి వచ్చిన ముగ్గురు హైదరాబాదీలకు ఈ వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. వీరికి నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒక