Home » Telangana
కరీంనగర్ మేయర్ పీఠంపై అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ ఆశలు పెట్టుకున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగరవేస్తామని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమకు 8 కార్పొరేషన్లలో ప్రజలు జైకొట్టారని.. కరీంనగర్ ప్ర
దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలుగా భావించే ‘పద్మ’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 141 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేస్తూ ఆ వివరాలను జనవరి 25న వెల్ల�
71 వగణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా రక్తదాన శిబిరాన్నినిర్వహించారు. ఈవేడుకలకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిధిగా హాజరయ్యి జెండాను ఆవిష్కరించారు. అనంతరం మెగా రక్తదాన శ�
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. భూమి స్వల్పంగా కంపించింది. పలు సెకన్ల పాటు భూమిలో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అర్థరాత్రి గాఢనిత్రలో ఉన్న సమయంలో ప్రకంపనలు వచ్చాయి. ఇంట్లోని వ
ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలోని అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చెన్వార్ గ్రామానికి చెందిన మీదింటి లక్ష్మి అధిరోహించింది. 2020, జనవరి 17న హైదరాబాద్ నుంచి బయలుదేరిన లక్ష్మి కిలిమంజారో పర్వతాన్ని గురు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు నిరాశే మిగిలింది. పట్టణ ప్రాంతాల్లో అధికార టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉందనే అంచనాతో మున్సిపల్ ఎన్నికల బరిలో దిగిన ఆ పార్టీకి మరో సారి పరాభవమే ఎదురైంది.
కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వంద శాతం తప్పని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. సీఏఏకు వ్యతిరేకంగా కేంద్రంతో పోరాడతామని చెప్పారు.
సీఎం కేసీఆర్.. కేంద్రంపై ధ్వజమెత్తారు. దేశంలో CAAఅమలుపై ప్రశ్నిస్తూ.. బీజేపీ గవర్నమెంట్ వైఖరిని ఎండగట్టారు. భారత దేశాన్ని హిందూదేశంగా మారుస్తున్నారని అనుకుంటున్నారు. ఇలాంటి కామెంట్లు వింటుండే సిగ్గుగా అనిపించిందని అన్నారు. మున్సిపల్ ఎన్నిక�
ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. సోషల్ మీడియాలో నీచాతినీచంగా దుష్ప్రచారం చేశారని, సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక ప్రసంగాలు చేస్తుంటే..ప
ఫలితాల్లో కారు జోరు చూపించింది. పట్టణ ఓటర్లంతా పట్టం కట్టడంతో టాప్ గేర్లో దూసుకుపోతోంది. 120 మున్సిపాలిటీలకు గాను 109 మున్సిపాలిటీల్లో గెలుపు జెండా ఎగరేసింది. కార్పొరేషన్లలోనూ హవా చూపిస్తోంది. కారు జోరుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బేజారయ్య