Home » Telangana
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకెళ్లింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపించింది. టీఆర్ఎస్ జోరుకి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. భైంసా మున్సిపాలిటీలో
కారు యజమాని నిర్లక్ష్యం ఒక చిన్నారి బాలుడి ప్రాణాలు తీసింది. అప్పటివరకు ఆడుకుంటున్న చిన్నారి జీవితం కారు చక్రాల కింద నలిగి పోయింది. కారు రివర్స్ చేసే సమయంలో యజమాని సరిగా గమనించకపోవటంతో ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే మహబూబ్నగర
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా నడుస్తోంది. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. ఇప్పటివరకు 2 కార్పొరేషన్, 13 మున్సిపాలిటీలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో వస్తున్న ఫలి�
మేడారానికి వచ్చే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ సౌకర్యాలను కల్పిస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఆయన శుక్రవారం మేడారం జాతర అభివృద్ధి పనులను పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, జెడ్పీ చైర్మన్�
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. శనివారం(జనవరి 25,2020) ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఓట్ల
కాసేపట్లో కౌంటింగ్.. రిజల్ట్ మాట ఎలా ఉన్నా.. మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు పార్టీలు అప్పుడే కసరత్తు మొదలెట్టాయి. గెలుపు గుర్రాలను శిబిరాలకు తరలించడం..
తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో కౌంటింగ్కు ముందే క్యాంప్ పాలిటిక్స్ జోరందుకున్నాయి.
గతమెంతో కీర్తి కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అస్థిత్వ సమస్యను ఎదుర్కొంటోంది. గత రెండు పర్యాయాలు జరిగిన శాసనసభ ఎన్నికలతోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అనూహ్యంగా పట్టు కోల్పోయింది. పదేళ్ల పాట�
తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ నలుగురు కీలక పాత్ర పోషించాల్సిందే. ప్రతి ఎన్నికలోనూ వారిలో ఎవరో ఒకరు చురుకైన పాత్ర పోషించడం ఇప్పటి వరకూ చూశాం. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, మాజీ ఎంపీ కవిత…