Telangana

    కాచిగూడ స్టేషన్లో రైలు ప్రమాదం సీసీ టీవీ ఫుటేజ్ 

    November 11, 2019 / 03:37 PM IST

    కాచిగూడ రైల్వేస్టేషన్‌లో నవంబర్ 11, సోమవారం ఉదయం జరిగిన  రైలు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ  పుటేజ్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 30మంది గాయపడ్డారు. వారిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరోవైపు ఇంజిన్‌ క్యాబ�

    ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

    November 11, 2019 / 11:51 AM IST

    ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. నెల రోజుల దాటింది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి. ఈ విషయంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం (నవంబర్ 11)న విచారణ చేపట్టిన ధర్మాసనం వాదనల సమయంలో కీ�

    తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ : భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు

    November 11, 2019 / 03:34 AM IST

    తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. శివాలయాలు భక్తులతో కిటకిటాలాడుతున్నాయి. కార్తీక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకొని

    ముహూర్తానికి కొద్ది నిమిషాల ముందు పెళ్ళి కొడుకు…

    November 10, 2019 / 08:23 AM IST

    హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. కొద్ది సేపట్లో వధువు మెడలో తాళి కట్టి ఏడడుగులు నడవాల్సిన వరుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఊహించని ఘటన చోటు చేసుకుంది.   ఆదివారం(నవంబర్ 10,2019) ఉదయం 11.30 గ�

    నిండుకుండలా నాగార్జున సాగర్ జలాశయం

    November 10, 2019 / 05:41 AM IST

    ఎగువనుంచి కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. అక్కడి నుంచి విడుదలవుతున్న భారీ నీటితో నాగార్జున సాగర్‌కు వరద పోటెత్తింది. నిండుకుండలా తయారైన సాగర్‌ నీటితో కళకళలాడుతోంది. అధికారులు నాగార్జునసాగర్‌ 4 క్�

    త్వరపడండి : మరో నాలుగు పట్టణాల్లో ఎల్‌ఆర్‌ఎస్

    November 10, 2019 / 03:26 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో అక్రమ లే అవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరో అవకాశం ఇచ్చింది.  కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు పట్టణాభివృధ్ది సంస్దల పరిధిలోనూ లేఅవుట్ల క్రమబధ్ధీకరణ పధకం(ఎల్ఆర్ఎస్) �

    ఒవైసీని అరెస్ట్ చేయండి : రాజాసింగ్ డిమాండ్

    November 9, 2019 / 12:53 PM IST

    అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి స్ధల వివాదంపై శనివారం నవంబర్ 9న సర్వోన్నత న్యాయస్ధానం తీర్పు చెప్పింది.  సుప్రీం తీర్పపై దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు ప్రజలంతా సంయమనం పాటించాలని, శాంతితో మెలగాలని  సందేశమిస్తున్నారు.&nb

    టెన్షన్ టెన్షన్ : ట్యాంక్ బండ్ పైకి చేరుకున్న ఆర్టీసీ కార్మికులు

    November 9, 2019 / 08:33 AM IST

    ట్యాంకు బండ్ పై  శనివారం మధ్యాహ్నం టెన్షన్ వాతావరణం  నెలకొంది. ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలు పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ పై కి చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయటంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది.   గత 36 రోజులుగా సమ�

    హైదరాబాద్ లో మాయలేడీ అరెస్ట్

    November 8, 2019 / 02:13 PM IST

    యువకులను మాయ మాటలతో లోబర్చుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు కాజేస్తున్నమాయ లేడి షాదాన్ సుల్తానా నిజామీ(26)ని అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అబిడ్స్ సిఐ రవికుమార్ అందించిన వివరాల ప్రకారం.. మలక్ పేట్ ప్రాంతానికి చెందిన షాదాన్ సుల్తానా ఎల్

    సిట్ విచారణ : అధికారుల ఆధీనంలోకి తహశీల్దార్ కార్యాలయం

    November 6, 2019 / 08:31 AM IST

    రంగారెడ్డి జిల్లా అబ్లుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయాన్ని సిట్ అధికారులు స్వాధీనంలోకి తీసుకున్నారు. తహశీల్దార్ విజయారెడ్డి ఛాంబర్ ల్ సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిందితుడు సురేష్ ఇచ్చిన వాంగ్మూలంతో మరి కొందరిని అధుపుల

10TV Telugu News