Home » Telangana
కాచిగూడ రైల్వేస్టేషన్లో నవంబర్ 11, సోమవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ పుటేజ్ను అధికారులు విడుదల చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 30మంది గాయపడ్డారు. వారిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరోవైపు ఇంజిన్ క్యాబ�
ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. నెల రోజుల దాటింది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి. ఈ విషయంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం (నవంబర్ 11)న విచారణ చేపట్టిన ధర్మాసనం వాదనల సమయంలో కీ�
తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. శివాలయాలు భక్తులతో కిటకిటాలాడుతున్నాయి. కార్తీక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకొని
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. కొద్ది సేపట్లో వధువు మెడలో తాళి కట్టి ఏడడుగులు నడవాల్సిన వరుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆదివారం(నవంబర్ 10,2019) ఉదయం 11.30 గ�
ఎగువనుంచి కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. అక్కడి నుంచి విడుదలవుతున్న భారీ నీటితో నాగార్జున సాగర్కు వరద పోటెత్తింది. నిండుకుండలా తయారైన సాగర్ నీటితో కళకళలాడుతోంది. అధికారులు నాగార్జునసాగర్ 4 క్�
తెలంగాణ రాష్ట్రంలో అక్రమ లే అవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరో అవకాశం ఇచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు పట్టణాభివృధ్ది సంస్దల పరిధిలోనూ లేఅవుట్ల క్రమబధ్ధీకరణ పధకం(ఎల్ఆర్ఎస్) �
అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి స్ధల వివాదంపై శనివారం నవంబర్ 9న సర్వోన్నత న్యాయస్ధానం తీర్పు చెప్పింది. సుప్రీం తీర్పపై దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు ప్రజలంతా సంయమనం పాటించాలని, శాంతితో మెలగాలని సందేశమిస్తున్నారు.&nb
ట్యాంకు బండ్ పై శనివారం మధ్యాహ్నం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలు పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ పై కి చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయటంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది. గత 36 రోజులుగా సమ�
యువకులను మాయ మాటలతో లోబర్చుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు కాజేస్తున్నమాయ లేడి షాదాన్ సుల్తానా నిజామీ(26)ని అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అబిడ్స్ సిఐ రవికుమార్ అందించిన వివరాల ప్రకారం.. మలక్ పేట్ ప్రాంతానికి చెందిన షాదాన్ సుల్తానా ఎల్
రంగారెడ్డి జిల్లా అబ్లుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయాన్ని సిట్ అధికారులు స్వాధీనంలోకి తీసుకున్నారు. తహశీల్దార్ విజయారెడ్డి ఛాంబర్ ల్ సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిందితుడు సురేష్ ఇచ్చిన వాంగ్మూలంతో మరి కొందరిని అధుపుల