Home » Telangana
సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు లోపు విధుల్లో చేరిన కార్మికులు 1 శాతం కూడా లేరని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి చెప్పారు. కేసీఆర్ కు భయపడి అధికారులు, ప్రజాప్రతినిధులు కార్మికులను కార్లలో తీసుకు వెళ్లి జాయిన్ చేశారని … విధుల్లో చేరిన కార్
అయ్యప్ప మాల దీక్ష తీసుకునే పోలీసు ఉద్యోగులు సెలవు తీసుకోవాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. దీక్ష తీసుకుని యూనిఫాం లేకుండా, షూ లేకుండా, గడ్డంతో, విధులకు హాజరుకావడం కుదరదన్నారు. విధుల్లో ఉన్న వారు తప్పని సరిగా యూనిఫాం ధరించి హాజ�
తెలంగాణ ఆర్టీసీ ఫ్యూచర్పై అయోమయం నెలకొంది. దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది. సీఎం కేసీఆర్..కార్మికులకు ఇచ్చిన డెడ్ లైన్ ముగియడంతో 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇ
సోమవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి ఆఫీస్ లోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. విజయారెడ్డి హత్యకు నిరసనగా మూడు రోజులపాటు విధులు బహిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శు లు వ�
ఆర్టీసీ కార్మికుల న్యాయ పోరాటాన్ని నీరు గార్చటానికి సీఎం కేసీఆర్ చేస్తున్న ఎత్తుగడలకు మోసపోవద్దని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కోరారు. మంగళవారం(నవంబర్ 5,2019) ఆర్టీసీ జేఏసీ నేతలు విపక్ష నాయకులు, ట్రేడ్ యూనియన్ల నాయకులతో సమా�
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ చెరుకూరి విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది. విజయారెడ్డిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన సమయంలో ఆమెను రక్షించబోయి గాయాలపాలైన డ్రైవర్ గురునాధం డీఆర్ డీవో ఆస్పత్రిలో చికిత
మహా తుఫాన్ తీవ్రత తగ్గడం లేదు. ఈ ధాటికి రానున్న 48గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ‘మహా’ పెనుతుఫాన్ వాయవ్య దిశగా పయనిస�
పోలీసు ఉద్యోగంలో ఉంటే పెళ్లి కావట్లేదని ఉద్యోగాన్నే వదులుకున్నాడు ఓ కానిస్టేబులు.. వివరాల్లోకి వెళితే హైదరాబాద్, చార్మినార్ పోలీసు స్టేషన్ లో కానిస్టేబులుగా పని చేసే సిధ్ధాంతి ప్రతాప్ బీ.టెక్ చదివాడు. పోలీసు శాఖపై అభిమానంతో పరీక్షలు రాస
ఆర్టీసీ కార్మికులకు.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ఇంకొన్ని గంటల్లో ముగియబోతోంది. సమ్మె విరమించి విధుల్లో చేరతారా లేక పోరాటం కొనసాగిస్తారా అన్న దానిపై సస్పెన్స్
మంగళవారం(నవంబర్ 5,2019) అర్థరాత్రిలోగా విధుల్లో చేరకపోతే ఆర్టీసీ కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగంలో చేర్చకోబోమంటూ సంకేతాలిచ్చారు సీఎం కేసీఆర్. మిగిలిన 5 వేల