Home » Telangana
తెలంగాణలో కొత్త ఎక్సైజ్ విధానం అమల్లోకి వచ్చింది. 2019-21 సంవత్సరాలకు ఈ విధానాన్ని పట్టాలెక్కించేందుకు ఇటీవలే ఎక్సైజ్ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది.
తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఓ కొలిక్కి రావడం లేదు. కోర్టులో దీనిపై వాదనలు జరుగుతున్నాయి. నవంబర్ 01వ తేదీన మరోసారి కోర్టులో ప్రభుత్వం, కార్మికుల పక్షాన న్యాయవాదులు వాదనలు వినిపించారు. కోర్టు చేసిన వ్యాఖ్యలు..నవంబర్ 02వ తేదీన జరిగే తెలంగాణ కేబినెట్ సమ�
రూ.1553 కోట్ల పెట్టుబడులు... 435 ఎకరాల్లో 450 పరిశ్రమలు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 34వేల మందికి ఉపాధి... యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం
తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు ఇది బ్యాడ్ న్యూస్. మద్యం ధరలు పెరగనున్నాయి. ఏకంగా 15 నుంచి 20శాతం ధరలు పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. తెలంగాణలో
తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తెలంగాణలోని గురుకులాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే 3 వేల టీచింగ్, నాన్-నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటనలు రిలీజ్ కు కసరత్తు చేస్తోంది.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 28వ రోజుకు చేరింది. ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ హాజరుతోపాటు పూర్తి వివరాలు అందించాలని హైకోర్టు ఆదేశించడంతో..ఈసారి లెక్కలను పక్కాగా సమర్పించేందుకు రెడీ అయ్యారు అధికారులు. ఇక రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఆర్టీసీ పరిస్థితి, అప
ఆదిలాబాద్ జిల్లాలో పిడుగు పడి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. బేల మండలం,లోని జునొని గ్రామ శివారులొ నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు పొలంలో పత్తి కాయలు ఏరుతుండగా వర్షం పడటం మొదలయ్యింది. పత్తి తడిసి పోతుందనే ఉద్దేశ్యంతో వారు సమీపంలోని ఒక చెట్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ హస్తిన పర్యటన కొనసాగుతోంది. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై స్పందించాలని, నిధులు కేటాయించాలని కోరారు. అక్టోబర్ 31వ తేదీ గురువారం సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశమయ్
ప్రియుడితో కలిసి కన్నతల్లినే అత్యంత దారుణంగా హతమార్చిన కేసులో నిందితురాలు కీర్తిరెడ్డి, శశికుమార్, బాల్ రెడ్డి లను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రజిత హత్య కేసు”దృశ్యం” సినిమాను తలపించేలా ఉందని రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్ భగవత్ అ�