Home » Telangana
తెలంగాణ టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సోమవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి తెలంగాణ
సమస్యల పరిష్కరించండి..తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రికార్డు సృష్టించింది. సుదీర్ఘకాలంగా సమ్మె కొనసాగడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2001 నవంబర్లో జీతాలను సవరించాలని..తదితర డిమాండ్లతో కార్మికులు 24 రోజ�
తెలంగాణ వ్యవసాయం మరో స్థాయికి చేరుకుంది. రాష్ట్రంలో పండిన వేరుశనగ విత్తనాలను యూరప్ కు ఎగమతి చేస్తూ కూరగాయలు, విత్తనోత్పత్తిలో నాణ్యతను చాటామనడానికి నిదర్శనంగా మారింది.
ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ రోజు (నవంబర్ 3, 2019)న గతవిచారణలో జరిగిన వాదనలపై హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ చీఫ్ సెక్రెటరీ ఎస్ కె జోషి, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఫైనాన్స్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, మున్సిపల్ శాఖ కమ�
తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి… నేడు ప్రతి చోట కల్తీమయం అయిపోయింది. అన్నింటా కల్తీ…కల్తీ…కల్తీ. దీనికి తోడు మోసాలు పెరిగిపోతున్నాయి. నగరాల్లోని హోటల్స్ రెస్టారెంట్లలో ఆహార పదార్ధాల్లో జరిగే కల్తీలపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు అడపాదడపా దా
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో (నవంబర్ 4, 2019) ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి వచ్చే రెండు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేరళలోని శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 81 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రతి ఏటా నవంబరు నుంచి జనవరిలో వచ్చే మకరసంక్రాంతి వరకు శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరిక�
తెలంగాణ రాష్ట్రంలో రక్తహీనత పిల్లలను, మహిళలను పట్టిపీడిస్తోంది. రక్తహీనత కారణంగా ఇతరత్రా వ్యాధులు మరింత ప్రబలే అవకాశం ఉండటంతో డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. తాజాగా విడుదలైన ‘నేషనల్ హెల్త్ ప్రొఫైల్-2019’ నివేదిక రాష్ట్రంలో ఐదేళ్లలోపు
ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మరోసారి డెడ్ లైన్ ప్రకటించారు. అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లిన కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఛాన్స్లిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఛాన్స్ ఇచ్చారు. 2019, నవంబర్ 02వ తేదీ శనివారం సాయంత�
ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను సూసైడ్ చేసుకోమని ఒత్తిడి చేయటంతో తట్టుకోలేని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ అంబర్ పేట ఏరియాలో జరిగింది. మరో మహిళతో ఏర్పడిన అక్రమ సంబంధంతో కట్టుకున్న భార్యను సూసైడ్ చేసుకోమని ఒత్తిడి చేసి ఆత్మహత�