Home » Telangana
ప్రియుడితో కలిసి కన్నతల్లినే అత్యంత దారుణంగా హతమార్చిన కేసులో నిందితురాలు కీర్తిరెడ్డి, శశికుమార్, బాల్ రెడ్డి లను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రజిత హత్య కేసు”దృశ్యం” సినిమాను తలపించేలా ఉందని రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్ భగవత్ అ�
తెలంగాణలో ఇన్నాళ్లకు కొత్త టీచర్లు బడుల్లోకి రాబోతున్నారు. 2017లో జరిగిన టీఆర్టీ పరీక్షకు సంబంధించిన కౌన్సెలింగ్ పూర్తవ్వడంతో 2వేల 788మంది ఎస్జీటీలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాన్ ఏజెన్సీలో మొత్తం 3వేల 127 ప�
యాదద్రి జిల్లాలోని దండుమల్కాపూర్ దగ్గర TSIIC-TIF-SME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్… రాష్ట్రంలోని చిన్న మరియు మధ్యతరహా పారిశ్రామికవేత్తల కల. ఈ కల నిజం కాబోతుంది. దేశంలోనే SME( చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు)ల కోసం ఇలాంటి మొట్టమొదటి పారిశ్రామిక క్లస్టర�
తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురువారాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడా ఉరుములు మెరుపులతో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోమోరిన్, దాని పరిసర ప్రాంత�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ..హైదరాబాద్ లో ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న సిధ్దార్ధ అనే విద్యార్ధి హాస్టల్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న �
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ
తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియా చెక్కులను మంగళవారం అక్టోబరు29న పంపిణీ చేస్తామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. వీటితో�
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై మరోసారి ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. కార్మిక సంఘాలతో నిర్వహించిన చర్చల సారాంశాన్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. అలాగే సమ్మెపై సోమవారం(అక్టోబర్ 28,2019) హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలు కూడా చర్చకు వచ
తెలంగాణ రాష్ట్రంలో 5-18 సంవత్సరాల లోపు వయసుకల విద్యార్ధుల కోసం 856 ఆధార్ కేంద్రాలు ప్రత్యేకంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఏడాదిన్నర క్రితం విద్యా శాఖ రాష్ట్రంలో 467 ఆధార్ కేంద్రా�
అంతరించిపోతున్న తెల్లవీపు రాబందుల మనుగడపై కేంద్ర అటవీ శాఖ పరిధిలోని సెంట్రల్ జూ అథార్టీ దృష్టి పెట్టింది. సీసీఎంబీ (కణ జీవశాస్త్ర పరిశోధన సంస్థ)కి అనుబంధంగా ఉన్న లాకూన్స్ (అంతరించిపోతున్న జంతు జాతుల పరిరక్షణ సంస్థ) సహకారంతో హైదరాబాద్ జంతు �