Home » Telangana
రానున్న రెండ్రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 12 గంటల్లో తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. వచ్చే 24 గంటల్లో ఇది తీవ్ర తుఫాన్గా మారుతుందని, ద�
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కోటగల్లి పూలాంగ్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కరెంట్ తీగలు తెగి పడటంతో 5 వతరగతి చదివే ఆయాన్ ఖాన్(11) అనే విద్యార్ధి కన్నుమూశాడు. విషయం తెలుసుకుని ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేస
దీపావళి వేడుకకు తెలుగు రాష్ట్రాల ప్రజలు రెడీ అయిపోయారు. దీపావళి సంబరంమంటే టపాసులే. దీపావళికి టపాసులు కొనటానికి సందడి మొదలైంది. మట్టి ప్రమిదలతో పాటు రంగు రంగులతో వెరైటీ దీపాలు మార్కెట్ లో ఆకట్టుకుంటున్నాయి. ఈ దీపావళికి మరో విశేషముంది. వ�
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం విషయంలో సీఎం జగన్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతం చేశారు. విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు వర్కింగ్
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కొన్ని వారాలుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ పనైపోయిందని
హుజూర్ నగర్ నియోజకవర్గంలో తమ పార్టీ విజయం సాధించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మాట్లాడారు. విజయం గురించి ప్రసంగించిన ఆయన ఆర్టీసీ కార్మికుల సమ్మెపైనా స్పందించారు. ఆ తర్వాత తెలంగాణ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించ
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం అని మరోసారి స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనం డిమాండ్ అర్థరహితం అన్నారు. ఇది చిల్లర
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా రాష్ట్రంలోని 7 జిల్లాల్లో బుధవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, మంచిర్యాల, మహబూబాబాద్తోపాటు గ్రేటర్ హైదరాబాద్లోని పలు �
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు కొద్ది గంటల్లో వెలువడనున్నాయి. నేటితో నెలరోజుల ఉత్కంఠకు తెరపడనుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డ్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కౌంటింగ్ హాల్లో ఓట్ల ల