Telangana

    తీపి కబురు : సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్

    October 24, 2019 / 12:25 AM IST

    సింగరేణి కార్మిలకు దీపావళి బోనస్ అందించాలని యాజమాన్యం నిర్ణయించింది. సంస్థ ఉద్యోగులకు ప్రతిభ ఆధారిత ప్రయోజనం (PLR) బోనస్‌ను ప్రతి సంవత్సరం దీపావళఇ పండుగ కంటే ముందు..అంటే..పది రోజుల ముందే చెల్లిస్తారు. ఈసారి కూడా అలాగే చేయాలని, అక్టోబర్ 25వ తేదీన

    ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా : డెంగ్యూ మరణాలపై హైకోర్టు సీరియస్

    October 23, 2019 / 10:36 AM IST

    డెంగ్యూ మరణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్రంలో డెంగ్యూ విజృంభిస్తున్నా, ప్రాణాలు పోతున్నా ఎందుకు స్పందించడం లేదని అధికారులపై మండిపడింది. రాష్ట్రంలో

    జాగ్రత్త : ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు

    October 22, 2019 / 04:10 PM IST

    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 48 గంటల్లో వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ

    క్రైమ్ డేటా విడుదల…తెలంగాణలో తగ్గిన నేరాలు

    October 22, 2019 / 11:55 AM IST

    ఎట్టకేలకు 2017 ఏడాదికి క్రైమ్ డేటాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) విడుదల చేసింది. ఏడాది ఆలస్యంగా NCRB ఈ డేటాను విడుదల చేసింది. అయితే మూకదాడులు,ఖాప్ పంచాయితీలు ఆదేశించిన హత్యలు,ప్రభావిత వ్యక్తులు పాల్పడిన హత్యల వివరాలను సేకరించినప్పటికీ రి�

    మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్

    October 22, 2019 / 05:36 AM IST

    తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్  అయ్యింది. హై  కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్‌ వార్డుల విభజన, ఎన్నికలు చట్టబద్ధంగా జరగడం లేదంటూ, రిజర్వేషన్లకు సంబంధించి  హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిప

    సర్వే: తెలంగాణలో ముక్క లేనిది ముద్ద దిగట్లేదట.. మహిళలు మాత్రం మాంసం తినట్లేదు

    October 22, 2019 / 04:20 AM IST

    భారతదేశం ప్రధానంగా శాకాహార దేశమా, మాంసాహార దేశమా? దీనిపై గతంలో ఎన్నో చర్చలు జరిగాయి. జరుగుతున్నాయి. జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ విషయంపై నిర్వహించిన ఒక పరిశోధన లేటెస్ట్‌గా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దేశంలో మాంసాహారం తినేవాళ్లలో తెలంగాణ�

    ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : 4 లక్షల మందితో మెట్రో రికార్డు

    October 22, 2019 / 03:16 AM IST

    రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో, ప్రజలకు మెట్రో రైలు వరంగా మారింది. హైదరాబాద్ నగరంలో ప్రయాణికులను గమ్యస్ధానాలకు చేరవేస్తూ మెట్రో రైలు రికార్డులు నెలకొల్పుతోంది. హైదరాబాదు మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య  అక్టోబరు21, సోమవార�

    కొత్త మాస్టార్లు వస్తున్నారు : ఎస్జీటీ పోస్టుల నియామక షెడ్యూల్ విడుదల

    October 22, 2019 / 02:36 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో తెలుగు మీడియంలో ఎస్జీటీ  (సెకండరీ గ్రేడ్ టీచర్) పోస్టుల నియామకాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టులకు 3,325 మందిని టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసింది. కోర్టు కేసులు, ఇతర అడ్డంకుల కారణంగా ఇన్నాళ్లు

    సికింద్రాబాద్ లో భారీ చోరీ

    October 22, 2019 / 01:59 AM IST

    సికింద్రాబాద్ లోని ఓల్డ్ బోయిన్ పల్లి లో భారీ చోరీ జరిగింది. తాళాలు వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దుండగులు మూడు కిలోల బంగారం, 18 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్త�

    మేడమ్ చొరవ చూపండి : గవర్నర్ ని కలిసిన ఆర్టీసీ జేఏసీ నేతలు

    October 21, 2019 / 01:27 PM IST

    తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు గవర్నర్ తమిళిసైని కలిశారు. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి, ఇతర నేతలు సోమవారం సాయంత్రం గవర్నర్ ని కలిసి ఆర్టీసీ సమ్మెపై వివరించారు.

10TV Telugu News