Telangana

    16వ రోజుకి ఆర్టీసీ సమ్మె : 23న ఓయూలో సభ, ఎంఐఎం నేతలను కలవాలని నిర్ణయం

    October 20, 2019 / 02:09 AM IST

    తెలంగాణ ప్రభుత్వంపై పోరులో వెనక్కు తగ్గేది లేదంటోంది ఆర్టీసీ కార్మిక జేఏసీ. శనివారం(అక్టోబర్ 19,2019) రాష్ట్ర బంద్ పాటించిన కార్మికులు.. ఆదివారం(అక్టోబర్ 20,2019) నుంచి

    నాంపల్లిలో కూలిన పురాతన భవనం

    October 19, 2019 / 12:36 PM IST

    హైదరాబాద్ లో ఓ పురాతన భవనం కూలి  పలువురికి గాయాలయ్యాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న  మొఘల్ షరాఫ్  అనే పురాతన చారిత్రక భవనం  శనివారం సాయంత్రం కుప్పకూలిపోయింది. భవనం శిధిలావస్ధకు చేరుకోవటంతో ఆ భవనంలో కొందరు యాచకులు తలదాచుకుంటున్న�

    కారు దొరికింది..ప్రాణాలు దక్కలేదు

    October 19, 2019 / 09:40 AM IST

    సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం చాకిరాల వద్ద శుక్రవారం రాత్రి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడిపోయిన  స్కార్పియో వాహనాన్ని ఎన్టీఆర్ఎఫ్ బృందాలు  శనివారం బయటకు తీశాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. గతరాత్రి నుంచి పోలీసులు గాలిం�

    బంద్ ఎఫెక్ట్: రోడ్డెక్కని 50వేల క్యాబ్‌లు

    October 19, 2019 / 09:26 AM IST

    ఆర్టీసీ సమ్మె 15వ రోజుకు చేరుకుంది. టీఎస్ఆర్టీసీ బందుకు ఆటోలు, క్యాబ్‌లు సంయుక్తంగా మద్ధతు తెలియజేయడంతో శనివారంతెలంగాణ రోడ్ల పైకి 50వేల క్యాబ్‌లు విశ్రాంతిలో ఉండిపోయాయి. అక్టోబరు 5 నాటి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వగా హైదరాబా

    తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండ్రోజులు భారీ వర్షాలు

    October 19, 2019 / 08:41 AM IST

    ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

    ఏం జరగనుంది : ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది

    October 19, 2019 / 08:13 AM IST

    తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు విధించిన డైడ్ లైన్ ముగిసింది. ఆర్టీసీ జేఏసీతో చర్చలపై ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రభుత్వం తీరు చూస్తుంటే

    తెలంగాణ బంద్ : తెగిన నేత బొటన వేలు

    October 19, 2019 / 07:52 AM IST

    ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా శనివారం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో వామపక్షాలు నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

    ఆఖరి రోజు : హుజూర్‌నగర్‌లో మూగబోనున్న మైకులు

    October 19, 2019 / 02:43 AM IST

    హుజూర్‌నగర్‌లో శనివారంతో(అక్టోబర్ 19,2019) పొలిటికల్ మైకులు బంద్ కానున్నాయి. ప్రచార గడువు సాయంత్రంతో ముగియనుంది. ఇక.. ఎన్నికకు మరో రెండు రోజులే

    సస్పెన్స్ : సీఎం కేసీఆర్ కోర్టు ఆదేశాలు పాటిస్తారా

    October 19, 2019 / 02:27 AM IST

    ఆర్టీసీ సమ్మె విషయంలో ఈ సారైనా కోర్టు ఆదేశాలు పాటిస్తారా? ప్రభుత్వం శనివారం కార్మికులను చర్చలకు పిలుస్తుందా? ఒకవేళ పిలిస్తే ప్రభుత్వం తరపున చర్చలు జరిపేదెవరు?

    జూబ్లీ బస్టాండ్ దగ్గర కోదండరామ్ అరెస్ట్

    October 19, 2019 / 02:19 AM IST

    ఆర్టీసీ కార్మికులు సమ్మెని తీవ్రతరం చేశారు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్‌ పిలుపునకు అనూహ్య మద్దతు లభించింది. టీఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలతోపాటు

10TV Telugu News