Home » Telangana
ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైపవర్ కమిటీ నియామకం విషయంలో హైకోర్టుకి తన అభిప్రాయం తెలిపింది. హైపవర్ కమిటీ నియామకానికి ప్రభుత్వం నో చెప్పింది. హై పవర్ కమిటీ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభ�
ఆర్టీసీ భవిష్యత్ ఇపుడు ప్రభుత్వం చేతిలో ఉంది. సీఎం కేసీఆర్ తీసుకోబోయే నిర్ణయంపైనే ఆర్టీసీ సమ్మె వ్యవహారం ఆధారపడి ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి
ఇటీవల హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మహిళా ఎమ్మార్వోలు అందరూ వాళ్లను వాళ్లు కాపాడుకునేందుకు ఆత్మరక్షణలో భాగంగా త�
ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు ధర్మాసనం చేసిన సూచనపై సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. కోర్టు చెప్పిన కమిటీకి అంగీకరిస్తే ఎలాంటి పర్యవసానాలుంటాయి?
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెపై విచారణ చేపట్టిన హైకోర్ట్ విచారణ మరోసారి వాయిదా పడింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇప్పటికే ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన హైకోర్టు మరో ప్రతిపాదన చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారానికి సుప్రీంక
కాచిగూడ రైల్వేస్టేషన్లో ఎంఎంటీఎస్ రైలు హంద్రీ-నీవా ఎక్స్ ప్రెస్ ను ఢీకొట్టిన ఘటనపై దక్షణ మధ్యరైల్వే ముగ్గురు సభ్యులతో ఒక హై లెవల్ కమిటీని వేసింది. కమిటీ బుధవారం కాచిగూడ ప్రమాద స్ధలిని సందర్శించి ప్రమాదం జరగటానికి గల కారణాలను పరిశీలిస�
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హై కోర్టులో విచారణ జరుగుతోంది. కార్మికుల సమ్మె, 5100 రూట్ల ప్రైవేటీకరణ అంశంపై కోర్టు విచారిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇటు ప్రభుత్వం, అటు కార్మిక సంఘాలు గానీ వెనక్కి తగ్గడం లేదు. హైకోర్టు కూడా చర్చలతో సమస్య పరి�
తెలంగాణ రాష్ట్రంలో పేదల కోసం ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిద్ధమయ్యాయి. డిసెంబర్ లో 1.35లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలకు ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో చేరిన కొత్త ఎస్ఐలకు బేసిక్ ఇండక్షన్ కోర్సు నిర్వహిస్తున్నట్లు ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమి డైరెక్టర్ తెలిపారు. 678 మంది సివిల్ ఎస్ఐలకు అకాడమిలో ఈ కోర్సు ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పోలీస్ అ�
సుర్యాపేట జిల్లా మునగాల వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టటంతో ఇద్దరు యువకులు మరణించగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ వద్ద ఈ ఘటన జరిగింది. హైదరాబాద్