Home » Telangana
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీ సేవ ఆన్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని టీ సేవ డైరెక్టర్ అడపా వెంకట్ రెడ్డి తెలిపారు. స్వర్ణ తెలంగాణ స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తు
హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ఎండ వేడిమి నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వా�
తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై TRS ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ZPTC, MPTCల పదవీకాలం ముగియనుండడంతో.. ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏప్రిల్ మూడో వారంలో నోటిఫికేషన్ వెలువుడే అవక�
తెలంగాణలో ఎండలు మండిపోతూనే ఉన్నాయి. ఓ వైపు ఎండలు..మరోవైపు బలమైన వడగాల్పులు వీస్తున్నాయి. దీనితో పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. మనుషులతో పాటు జంతువులు కూడా తల్లడిల్లుతున్నాయి. అధిక వేడిమి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షాలు పడుతున
ఇంటర్ ఫలితాలు రేపు మాపు అంటూ వస్తున్న పుకార్లతో ఇటు విద్యార్థులు.. అటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఐతే.. ఇంటర్ ఫలితాలు రావడానికి ఇంకా సమయం పట్టేలా వుంది. ఇప్పటికే ప్రశ్నాపత్రాల వాల్యూయేషన్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఏపీ ఫలితాలు వచ్చ
హైదరాబాద్: రాష్ట్రంలో రెవిన్యూ శాఖను రక్షించాలని వీఆర్వోల సంఘం చినజియ్యరు స్వామివారిని వేడుకుంది. రాష్ట్ర ప్రభుత్వం గత పది రోజుల నుండి రెవిన్యూ శాఖను రద్దు చేస్తాం అని లేదా ఇతర శాఖల్లో విలీనం చేస్తాం అని ప్రకటనలు చేయటం పట్ల ఆందోళన చెందిన వ�
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సావాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధి చిత్రపురికాలనీలో విషాదం చోటు చేసుకున్నది. ఇంటర్ మొదటి సంవత్సరం చదివిన హిందూశ్రీ అనే 18 సంవత్సరాల విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. LIG అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తు నుంచి దూకి శనివా�
ఎన్నికల ప్రచారం ముగిసింది.. పోలింగ్ సమాప్తం అయ్యింది. ఇంకేముందీ నాలుగు రోజులు రెస్ట్ తీసుకున్నట్లు ఉన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.