Home » Telangana
కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలు తెస్తానంటున్న CM KCR స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి నిధులు కేటాయించావా ? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
ZPTC, MPTC ఎన్నికల నిర్వాహణకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఏప్రిల్ 22న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 22 నుండి మే 14 వరకు పరిషత్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికనుగ�
ఎస్ఐ రాత పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 20 నుంచి తుది పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 18వ తేదీ అర్ధరాత్రి వరకు అభ్యర్థులు
తెలంగాణ రాష్ట్రంలో INTER రిజల్ట్స్ ఏప్రిల్ 15 తర్వాతే రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే APలో ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలకు విడుదలకు సిద్ధంగా ఉన్నా..ఏమాత్రం పొరపాటు రావొద్దని మరోసారి సరి చూసు�
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల జాతర ముగిసింది. ఇక అభ్యర్థుల భవితవ్యాలను తేల్చే ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్ వైపు అందరి చూపు మళ్లింది. 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఫలితాలకు 42 రోజుల గడువు ఉండటంతో పోలీసులు భద్రతపై దృష్టిపెట్టారు
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ప్రజా తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది.
ఎండా కాలం..ఎండలు మండే కాలం..ఎండల్లో కాలం సెలవుల్ని కూడా తెచ్చేసింది. తెలంగాణాలో వేసవి సెలవుల్ని ప్రకటించింది ప్రభుత్వం.
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగిన క్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు.
సూర్యుడు సుర్రుమంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మండుటెండలకు తోడు ఉక్కపోతతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. జగిత్యాల జిల్లాలోని ఐలాపూర్తో పాటు మంచిర్యాల జిల్లా నర్సాపూర్ పాల్తె, ఖానాపూర్ ప్రాంతాల్లో అత్యధికంగా 44.4 డిగ�
హైదరాబాద్ సిటీలో పోలింగ్ శాతం భారీగా పడిపోయింది. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో నమోదైన ఓటింగ్ మరింత దారుణంగా కనిపించింది. తెలంగాణ రాష్ట్రంలోని 12 నియోజకవర్గాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం సికింద్రాబాద�