Home » Telangana
భారతదేశంలో ఉన్న బీడీ కార్మికుల గోస ఏనాడైనా పట్టించుకున్నారా ? అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు చెబితే తనను తిడుతున్నారని..తాను నిజం చెప్పడం లేదా ? అని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్�
తెలంగాణలో తెలుగుదేశంకు ఉన్న అతికొద్దిమంది నేతలలో ఒకరు నామా నాగేశ్వరరావు. ఆయన కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్ధం అయ్యారు. తెలుగుదేశం పొలిట్ బ్యూరో పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి నామా రాజీనామా ఇచ్చేశారు. �
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిసర ప్రాంతాలలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. బెల్లంపల్లి పట్టణం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో తహసీల్దార్ మరియు రెవెన్యూ సిబ్బంది మంగళవారం ఉదయం 6 గంటల నుం
కొత్తగూడెం : ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ యువజంట మంటల్లో సజీవంగా దహనమయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలో సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా�
తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం సోమవారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఇప్పటికే 8 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించిన కాంగ్రెస్.. మరో 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఖమ్మం లోకసభ స్థానం అభ్యర�
లోక్సభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ముహుర్తాలు చూసుకుని మరీ నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ప్లాన్ చేస్తున్నారు. మార్చి 22, 23, 25 తేదీలు మంచి రోజులు కావడంతో… ఆ రోజుల్లో ఎక్కువ మంది అభ�
లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ ప్రజాకూటమి తెరపైకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమికి ఘోర పరాభవం ఎదురైంది. 17 లోక్ సభ నియోజకవర్గాలకు కాకుండా కేవలం మల్కాజ్ గిరిపైనే ఈ కూటమి ఫోకస్ పెట్టింది. మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి బరిలో నిలిచిన రేవంత�
తెలంగాణ పొలిటిక్స్ వేడి వేడిగా ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు కొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్స
శీతాకాలం సీజన్ ప్రారంభం నుంచి స్వైన్ ఫ్లూ వైరస్ తెలంగాణ రాష్ట్రంలో విజృంభించటంతో పలు కేసులు నమోదు కావటం.. కొన్ని మరణాలు కూడా సంభవించాయి.
ములుగు: వన దేవతలుగా పూజలందుకుంటున్న గిరిజన దేవతలు సమ్మక్క-సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారంలో కొలువైన దేవతలను కొలుచుకునేందుకు మార్చి 17వ తేదీ ఆదివారం సెలవు రోజు కావటంతో త�