Home » Telangana
తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా తిగుళ్ల పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం ప్రారంభమైన సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్గా పద్మారావు ఎన్నికైనట్లు స్పీకర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్, ప్రతిపక్షాల నేతలు అ�
సంగారెడ్డి జిల్లా హనుమాన్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఇళ్ల సమీపంలో నీటి గుంతల దగ్గరకు బహిర్భూమికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయారు. ఒకరిని రక్షించబోయి మరొకరు న
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు రూపొందించిన పథకం “కంటివెలుగు”. కంటి వెలుగు శిబిరాలు రెండు రోజుల వారాంతపు సెలవుల అనంతరం నేటి(సోమవారం) నుంచి యథావిధ�
ఢిల్లీ : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యుల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అటు శ్రీకాకుళం, విజయన�
కాగజ్ నగర్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఉన్న సిర్పూరు పేపరు మిల్లులో మళ్లీ సందడి మొదలైంది. నాలుగున్నరేళ్ల క్రితం మూతపడిన సిర్పూరు పేపర్ మిల్లు పునః ప్రారంభమైంది. మిల్లు ప్రారంభమైన పదిహేను రోజుల్లోనే కాగితం తయారీ ఊపం�
సూర్యాపేట: తెలంగాణ లో రెండవ అతి పెద్ద జాతర గా పేరుగాంచిన పెద్దగట్టు జాతర ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం దురాజ్పల్లి వద్ద రోడ్డు పక్కనే పెద్దగట్ట
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఫిబ్రవరిలోనే వేసవి ప్రతాపం మొదలైంది. ఓవైపు ఎండవేడి, మరోవైపు ఉక్కపోతలు.. జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా శీతాకాలం సీజన్ ముగిసి వేసవి ప�
తెలంగాణ మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. దీంతో ఆ ఇద్దరు మంత్రులు ఎవరన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణ కేబినెట్లో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ శాసనసభలో ఫిబ్రవరి 23వ తేదీ శన�
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎల్పీ నేత అయిన భట్టీ విక్రమార్కతో టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ భేటి అయ్యారు. డిప్యూటి స్పీకర్ గా పద్మారావును ఏకగ్రీవమయ్యేలా ప్రయత్నాలు చేస్తున్న టీఆరెస్ అధిష్టానం ఇప్పటికే కాంగ్రెస్, మజ్లిస్, బీజేపీ �
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 3వ వారంలోనే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోయాయి.