Home » Telangana
తెలంగాణ రాష్ట్రంలో నేటి(ఫిబ్రవరి 27వ తేదీ) నుంచి ఇంటర్మీడియట్ పరిక్షలు మొదలు కానున్నాయి. బుధవారం నుంచి వచ్చే నెల(మార్చి) 16వ తేదీ వరకు పరిక్షలు జరగనుండగా పరిక్షలకు సంబంధించి అన్నీ ఏర్పాట్లను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. రాష్ట్రవ్యా
ఒడిశా నుండి తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. మరో రెండు రోజుల వరకు దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. దీని కారణంగా పగటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల వరకు తగ్గినట్లు వాతావరణ శా�
హైదరాబాద్ : ఆరోగ్యరంగం కేంద్రం చేతుల్లో ఉండటం సరికాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరుగుతున్న బయో ఏషియా సదస్సు-2019 కు మంగళవారం హైజరైన కేటీఆర్ మాట్లాడుతూ….తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారో�
హైదరాబాద్ : తెలంగాణలో ఎలక్ట్రానిక్ సెమీకండక్టర్లు, సిస్టమ్స్ రూపకల్పన, తయారీని ప్రోత్సహించేందుకు ‘మెంటర్-ఏ సిమెన్స్ బిజినెస్’ సంస్థతో టీ-వర్క్స్, టాస్క్ సంస్థలు సోమవారం (ఫిబ్రవరి 25) అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. మెంటర్ సీఈఓ వాల్డెన్ రైస
తెలంగాణలో మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 8 వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
హైదరాబాద్ : తెలంగాణలో ఫిబ్రవరిలోనే ఎండలు మండుతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల�
హైదరాబాద్ మొత్తంలో ట్రాఫిక్ చలాన్ల పెండింగ్ బిల్లులే రూ. 63కోట్లకు మించి ఉన్నాయట. కోల్కతాలో చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తుంటారు. 25 నుంచి 50% వరకూ కట్టాల్సిన మొత్తాన్ని బట్టి డిస్కౌంట్ కల్పిస్తుంటారు. దీంతో జనాల్లో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘి�
హైదరాబాద్ : అసెంబ్లీలో 2019-20 బడ్జెట్ పై చర్చను శాసనసభ చేపట్టింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ విపక్షసభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం పలికింది. 10 లక్షల ఎకరాలను నీరందిస్తామని కేసీఆర్ హామీ
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల యొక్క మంచి కాంక్షించే పాలన ఇవ్వటమే మా ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. నూటికి నూరు శాతం ప్రజలకు మేలు చేసే పాలన అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బడ్జెట్ పై వస్తున్న విమర్శలను కేసీఆర్ తిప
తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా తిగుళ్ల పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం ప్రారంభమైన సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్గా పద్మారావు ఎన్నికైనట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరావు ప్రకటించారు. సీఎం కేసీఆర