Home » Telangana
2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రతిపాదనల మొత్తం లక్షా 82 వేల 17 కోట్లు రూపాయలుగా ఉన్నాయి. దీనిలో రెవెన్యూ వ్యయం లక్షా 31 వేల 629 కోట్ల రూపా�
దేశ వ్యాప్తంగా జరుగుతున్న 16వ యూత్ నేషనల్ చాంపియన్షిప్ ఈవెంట్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. గురువారం చత్తీస్ఘడ్లోని రాయ్పూర్లో ఈ ఈవెంట్లు జరిగాయి. 100మీ ఈవెంట్లో సిల్వర్ పతకాన్ని గెలుచుకున్న మరుసటి రోజే జీవంజీ దీప్తి 200మ�
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆయా పార్టీలు అభ్యర్థుల ఖరారులో తలమునకలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం..ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా కంప్లీట్ కావడంతో టీఆర
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం శాసనసభలో సీఎం కేసీఆర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్ ముగిసిన తరువాత ఉభయసభలు ఫిబ్రవరి 23వ తేదీ శనివారానికి వాయిదా పడ్డాయి. అదే రోజు డిప్యూటీ స్�
తెలంగాణ 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను సీఎం కేసీఆర్ ఆర్థిక మంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా నీటి పారుదల రంగానికి రూ.22,500 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తె�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 10 జిల్లాలు ఉన్నాయని, క్రమేపి వాటిని 33 జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 1,036 మున్సిపాలిటీలు, 6 కార్పోరేషన్లు ఉన్నాయి. గ్రామాల అభివృధ్దికి నిధుల కొరత రానీయకుండా కృషి చేస్తున్నట్ల�
హైదరాబాద్: తెలంగాణ 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను సీఎం కేసీఆర్ ఆర్థిక మంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆసరా పెన్షన్స్ కోసం రూ.12 వేల 67 కోట్లను కేటాయించామని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువు
ఆరోగ్యమే తెలంగాణ ప్రగతికి మూలం అనే నినాదంతో సీఎం కేసీఆర్ ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. ENT, దంత పరీక్షలు చేసేందుకు కొత్తగా నిధులను కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా తెలంగాణ తాత్కాలిక బడ్జెట్ లో రూ.5వేల 536 కోట్లను సీఎం కేసిఆర్ కేటాయ
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను మొత్తం రూ. లక్షా 82 వేల కోట్ల బడ్జెట్ ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక�
నిరుద్యోగ భృతి కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. ఒక వెయ్యి 810 కోట్లు నిధుల కేటాయించింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సీఎం కేసీఆర్ ప్రకటించారు.