Home » Telangana
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ తొలి కేబినెట్ సమావేశం ఫిబ్రవరి 21న జరగనుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం కేసీఆర్ సుదీర్ఘకాలం విరామం తీసుకున్న అనంతరం రెండు రోజుల క్రితం కేబినెట్ను విస్తరించారు. కొన్ని శాఖల కేటాయింపు కూడ�
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను సోమవారం విడుదల చేసిన ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ను నేడు విడుదల చేయబోతుంది. మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా.. ఈ నెల 28వ తేద�
హైదరాబాద్ నగరం అంతర్జాతీయ సదస్సులకు వేదికగా మారింది. పలు అంతర్జాతీయ అంశాలపై చర్చలకు కేంద్రమవుతోంది. ఇంటర్నేషనల్ స్థాయిలో రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ లో పరస్పర సహకారం అందించుకునేకు నగరంలో గ్లోబల్ ఆర్ అండ్ డీ సమ్మిట్ -2019 సదస్సు నిర్వహిస్తున్�
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎండల తీవ్రత బాగా పెరిగింది. ఇప్పుడే ఈ రేంజ్ లో ఎండలు ముదిరితే.. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలి ప్రభావం తగ్గి వారం గడిచిందో లేదో ఎండ�
రాజన్న సిరిసిల్ల: అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 3,052 మంది లబ్ధిదారులకు కేటీఆర్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సంద
తెలంగాణ రాష్ట్రంలో గొల్ల(పెద్ద) గట్టు జాతరగా ప్రసిద్ధికెక్కిన జాతర లింగమంతుల స్వామి జాతర. తెలంగాణ రాష్ట్రంలో మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర తరువాత రెండవ అతిపెద్ద జాతరగా ఈ జాతరకు పేరుంది. ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ జాతరను నిర్వహిస్తారు. అ�
వరంగల్ : మేడారం చిన్న జాతర ప్రారంభమైంది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలతో జరిగే ఈ జాతర ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభై నాలుగు రోజులపాటు కొనసాగనుంది. ఈ జాతర కోసం వచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు, హన్మకొండ, భూపాలపల్లి నుంచి ఆర్టీసీ బ�
తెలంగాణలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెరాస ప్రభుత్వం పరిశ్రమల విషయంలో వేగంగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణకు ఒక భారీ పరిశ్రమ వచ్చింది. ఒకవైపు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో చోటు చేసుకున్న అవినీతిపై చర్చ జరుగుతుంటే.
హైదరాబాద్ : హైదరాబాద్ లో రూ.288 కోట్ల పెట్టుబడితో ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఫ్రెంచ్ కి చెందిన సఫ్రాన్ మల్టీనేషనల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ దీన్ని నిర్మిస్తోంది. 2019 జూన్లో పరిశ్రమ నిర్మాణం ప్రార�
హైదరాబాద్ : రాష్ట్రంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. చలి తీవ్రత తగ్గింది. ఎండలు ప్రారంభం అయ్యాయి. సూర్యుడు ప్రతాపం మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఎండతో పనులు చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంల