Home » Telangana
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గంలో చోటు దక్కలేదనే బాధ లేదన్నారు. ఎప్పుడూ పదవులు ఆశించలేదని స్పష్టం చేశారాయన. పార్టీలో క్రమ శిక్షణ గల కార్యకర్తగా ఉంటానని చె�
హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర కేబినెట్ విస్తరణ మంగళవారం ఉదయం 11:30 గంటలకు రాజ్ భవన్ లో జరుగుతుంది. గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ విస్తరణలో పదిమందికి చోటు కల్పించారు. వీరిలో గత�
షోలాపూర్: మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా తుల్జాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరణించిన వారంతా షోలాపూర్లో నివసించే తెలంగాణకు చెందిన ప్రజలుగా గుర్తించారు. తుల్జాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని తుల్జాపూర్ ఘ�
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు అంతా సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో కొత్తమంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించబోతున్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీనితో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఫిబ్రవరి 18వ తేదీ సోమవారం సాయంత్రం ఈసీ దీనికి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసింది. తెల�
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త జయరామ్ హత్య పోలీసులకు సవాల్ గా మారింది. ఈ అంశంపై డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతు..ఈ కేసుతో సంబంధమున్న పోలీస్ అధికారులను కూడా త్వరలో విచారిస్తామని తెలిపారు. ఐదుగురు పోలీస్ అధికారులతో రాకేశ్ రెడ్డి మాట్�
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ చేసిన కృషికి ఓ యువకుడు వినూత్నంగా అభినందనలు తెలిపాడు. ఉస్మానియా యూనివర్శిటీలో మాస్టర్స్ చేస్తున్న దుర్గం వినయ్ కుమార్ కు కేసీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన పై తనకున్న ఇష్టాన్ని..గౌరవాన్ని సృజనాత్మక�
హైదారాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కోడలైన సానియా మీర్జాను తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించాలని బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ , సీఎం కేసీఆర్ ను కోరు�
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్లో ఐటీ కంపెనీలు భారీ సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్-ఐపాస్ విధానంతో సాఫ్ట్ వేర్..హార్డ్ వేర్ కంపెనీలతో పాటు పలు మేకింగ్ కంపెనీలు..ఏరోస్పేస్..ఫార్మా రంగంలోని దిగ్గజ కంపెనీలు వందల సంఖ్యలో హై
హైదరాబాద్ : శ్రీలంక సమీపంలోని కోమరిన్ ప్రాంతం నుంచి తమిళనాడు మీదుగా తెలంగాణ వరకు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. తెలంగాణాలో అదే ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉండటంతో వర్షాలు కురుస్తు