Home » Telangana
తెలంగాణ శాసనమండలిలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం ఏర్పాట్లు పూర్తిచేసింది. 40 స్థానాలున్న శాసనమండలిలో మార్చి చివరికల్లా 16 స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. దీనిని పరిశీలించి కేంద్ర ఎన్న
మల్కాపూర్ : యాదాద్రి జిల్లాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో స్థానికులకు గొప్ప ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఐవోసి లిమిటెడ్ సంస్థ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే క్�
హైదరాబాద్: మంగళవారం(ఫిబ్రవరి-19-2019) జరిగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రాజ్భవన్లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ టీమ్ ఖరారైనట్లుగా తెలుస్తోంది. సామాజిక వర్గాల సమీకరణలు, సమర్ధత ఆధారంగా సీఎం తన టీమ్ను ఎంపిక చేసుకున్నట్లు
తెలంగాణ మంత్రివర్గ బెంచ్లో ఎవరు ఇన్..ఎవరు ఔట్ అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే కొత్త వారికే ఛాన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో మంత్రి పదవులు చేసిన వారికి నో ఛాన్స్ అనే విషయం తెలుస్తోంది. ఈ దఫా జరుపుతున్న మంత్రివర్గ విస్తరణలో కీలక నే�
హైదరాబాద్ : పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రాధమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న భాషా పండితులు, పీఈటీల పోస్టులను అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 6వేల 143 భాషా పండిట్ పోస్టులును స్కూల్ అసిస్టెంట్ లాం
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఫిబ్రవరి 17వ తేదీ ఆదివారం 66వ వసంతంలోకి అడుగుపెట్టారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కేసీఆర్… తెలంగాణ అభివృద్ధిలో అదే పంథా కొనసాగిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎన్నో ఒడిద�
నిజామాబాద్ : పసుపు, ఎర్రజొన్న రైతుల ఆందోళనతో నిజామాబాద్ జిల్లా అట్టుడికింది. ఈ రెండు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. జాతీయ రహదారుల దిగ్బంధంతో రవాణ వ్యవస్థ స్తం�
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపట్నుంచి మరో రెండు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. సీఎం ఎన్నికల ఇచ్చిన హామీల్లో భాగంగా నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం డిసెంబర్ 31వ తేదీన ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు జిల్లాల ఏర్ప�
హైదరాబాద్ : స్వైన్ ఫ్లూ హడలెత్తిస్తోంది. చల్లని వాతావరణంలో విజృంభించే స్వైన్ ఫ్లూ తో ప్రజలు హడలిపోతున్నారు. ఇప్పటికే నగరంలోని గాంధీ ఆస్పత్తిలో గత 44 రోజుల్లో 489 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. స్వైన్ ఫ్లూ దెబ్బకు గాంధీ ఆస్పత్తిలో ఓ వృద్ధురాలు మ
హైదరాబాద్ : మరుగుజ్జులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మరుగుజ్జులకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. హైదరాబాద్, వరంగల్లోని ఆర్డినరీ సిటీ బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించింది. అంతేకాద�