Telangana

    టార్గెట్ 2050 : మెట్రో సర్వీసుల విస్తరణపై ప్రభుత్వం ఫోకస్

    March 4, 2019 / 03:51 AM IST

    హైదరాబాద్: నిత్యం ట్రాఫిక్ సమస్యతో నరకం చూస్తున్న నగరవాసుల కష్టాలు తీర్చేందుకు మెట్రో రైలు తీసుకొచ్చారు. మెట్రో ద్వారా కొంతవరకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. ప్రస్తుతం మియాపూర్ నుంచి నాగోల్ వరకు, మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ వరకు సర్వీసులు నడుస్త

    టీఎస్‌ఐపాస్ : తెలంగాణలో పారిశ్రామిక విప్లవం

    March 4, 2019 / 03:08 AM IST

    తెలంగాణ పారిశ్రామికంగా దూసుకుపోతోంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయి.

    మహా శివరాత్రి : శివాలయాల్లో భక్తుల రద్దీ

    March 4, 2019 / 02:40 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

    మహాశివరాత్రి : తెలుగు రాష్ట్రాల్లో ముస్తాబైన శివాలయాలు

    March 3, 2019 / 03:38 PM IST

    తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడ్చల్‌ జిల్లా కీసర గుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను

    డేటా వార్ : ఐటీ గ్రిడ్ ఉద్యోగులను ప్రవేశపెట్టాలని హైకోర్టు ఆదేశం

    March 3, 2019 / 03:10 PM IST

    ఐటీ గ్రిడ్ కంపెనీ ఉద్యోగులను రేపు(సోమవారం, మార్చి 4) ఉదయం పదిన్నరకు కోర్టులో హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశించింది. అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ ఉద్యోగులు

    ఐటీ కంపెనీలో సోదాలు : ఏపీ తెలంగాణ మధ్య రాజుకున్న వివాదం

    March 3, 2019 / 04:02 AM IST

    హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదురుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టీడీపీకి ఐటీ సేవలందించే కంపెనీల్లో తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించడం ఉద్�

    కంటివెలుగు: కోటి 54లక్షల మందికి కంటి పరీక్షలు

    March 2, 2019 / 05:55 AM IST

    హైదరాబాద్: అంధత్వరహిత తెలంగాణ ఏర్పాటు దిశగా  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో ఇప్పటివరకు  కోటి 54 లక్షల 8 వేల 668 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రజలందరికీ కంటిచూపు ఉండాలని, ఎవ్వరూ  కూడా కంటిచూపు �

    లోక్ సభ ఎన్నికలకు సిద్ధమా : అయితే ఓటు నమోదు చేసుకోండి

    March 2, 2019 / 03:15 AM IST

    ‘ఓటరుగా నమోదు చేసుకోండి 2019 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కండి’ అంటోంది ఈసీ. ఓటర్ల నమోదు కార్యక్రమం మరోసారి చేపట్టింది. జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి..పరిశీలించుటకు మరో అవకాశాన్ని ఈసీ కల్పించింది. మార్చి 02, 03 తేదీల్లో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తోంద�

    భగభగలే : గత ఏడాది కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు

    March 2, 2019 / 02:25 AM IST

    ఏడాది సూర్యుడు భగభగలాడిస్తాంట. బయటకొస్తే చురుక్కుమనిపిస్తాడు. ఫిబ్రవరి నెలాఖరు నుండే ఎండలు మండుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈసారి మాత్రం ఎండలు విపరీతంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్

    ఈసారి వడగాలులు అధికం : తగ్గిన టెంపరేచర్స్

    March 2, 2019 / 12:50 AM IST

    ఈ ఎండకాలంలో గత ఏడాదికన్నా మాత్రం వడగాలుల తీవ్రత అధికంగానే ఉంటుందని హెచ్చరించింది. వడగాలులపై అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు. మార్చి 06వ తేదీ నుండి శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాజస్

10TV Telugu News