Home » Telangana
హైదరాబాద్: నిత్యం ట్రాఫిక్ సమస్యతో నరకం చూస్తున్న నగరవాసుల కష్టాలు తీర్చేందుకు మెట్రో రైలు తీసుకొచ్చారు. మెట్రో ద్వారా కొంతవరకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. ప్రస్తుతం మియాపూర్ నుంచి నాగోల్ వరకు, మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు సర్వీసులు నడుస్త
తెలంగాణ పారిశ్రామికంగా దూసుకుపోతోంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడ్చల్ జిల్లా కీసర గుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను
ఐటీ గ్రిడ్ కంపెనీ ఉద్యోగులను రేపు(సోమవారం, మార్చి 4) ఉదయం పదిన్నరకు కోర్టులో హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశించింది. అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ ఉద్యోగులు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదురుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టీడీపీకి ఐటీ సేవలందించే కంపెనీల్లో తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించడం ఉద్�
హైదరాబాద్: అంధత్వరహిత తెలంగాణ ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో ఇప్పటివరకు కోటి 54 లక్షల 8 వేల 668 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రజలందరికీ కంటిచూపు ఉండాలని, ఎవ్వరూ కూడా కంటిచూపు �
‘ఓటరుగా నమోదు చేసుకోండి 2019 లోక్సభ ఎన్నికలకు సిద్ధం కండి’ అంటోంది ఈసీ. ఓటర్ల నమోదు కార్యక్రమం మరోసారి చేపట్టింది. జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి..పరిశీలించుటకు మరో అవకాశాన్ని ఈసీ కల్పించింది. మార్చి 02, 03 తేదీల్లో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తోంద�
ఏడాది సూర్యుడు భగభగలాడిస్తాంట. బయటకొస్తే చురుక్కుమనిపిస్తాడు. ఫిబ్రవరి నెలాఖరు నుండే ఎండలు మండుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈసారి మాత్రం ఎండలు విపరీతంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్
ఈ ఎండకాలంలో గత ఏడాదికన్నా మాత్రం వడగాలుల తీవ్రత అధికంగానే ఉంటుందని హెచ్చరించింది. వడగాలులపై అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు. మార్చి 06వ తేదీ నుండి శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాజస్