Telangana

    డేటా లీక్ కేసు.. ఐటీ గ్రిడ్ కథ ఏంటి?

    March 5, 2019 / 07:00 AM IST

    ఐటీ గ్రిడ్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. రెండు ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజేసిన కంపెనీ. రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరి నోట

    నేరం చేయకపోతే భయమెందుకు బాబు : కేటీఆర్ ట్వీట్

    March 5, 2019 / 06:15 AM IST

    హైదరాబాద్: డేటా చోరీ కేసులో ఏపీ టీడీపీ నేతలు చేసిన విమర్శలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు?

    ఉనికి పాట్లు : స్పీడ్ పెంచుతున్న కమలదళం

    March 4, 2019 / 03:42 PM IST

    పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ… తెలంగాణ లో బీజేపీ స్పీడ్ పెంచింది. ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. పేదల సంక్షేమానికి కేంద్రం ఏం చేసిందో వివరిస్తూనే.. ఓటు బ్యాంకు ఎలా పెంచుకోవాలా అని వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణల

    జగన్ కు ఓటేస్తే కేటీఆర్ తో కలిసి అక్కడ్నించి పాలిస్తారు:  సోమిరెడ్డి

    March 4, 2019 / 02:09 PM IST

    అమరావతి: వైసీపీకి ఓటేస్తే జగన్, కేటీఆర్ కలిసి హైదరాబాదులో ఉండి ఏపీని పాలిస్తారు అని  ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలకు ఏపీ ప్రజలు, పోలీసులపై నమ్మకం లేదని ఆయన అన్నారు. ఏపీ పోలీసుల హక్కులను తెలంగాణ కాలరాస్తోందని, �

    దారుణం: కన్నపిల్లలను కొట్టిచంపిన తల్లి

    March 4, 2019 / 12:53 PM IST

    పెద్దపల్లి:  గోదావరిఖని పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కన్నతల్లి తన ఇద్దరు పిల్లలను తీవ్రంగా కొట్టి చంపింది.  సప్తగిరి కాలనీ లో ఉండే రమాదేవి అనే ఇల్లాలు తన ఇద్దరు పిల్లలను చితకబాదింది. దీనితో తీవ్ర గాయాలపాలైన పెద్ద కొడుకు అజయ్ (11) అక్కడి�

    పవర్ పాలిటిక్స్ : ఏపీలో ఏం జరుగుతోంది

    March 4, 2019 / 12:37 PM IST

    ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ జరిగిందనే విషయం బయటపడడంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇది సంచలనం రేపుతోంది. వైసీపీ పెట్టిన కేసు

    ఏపీలో పవన్ తో కలిసి పని చేస్తాం : ఏచూరి

    March 4, 2019 / 12:01 PM IST

    ఢిల్లీ:  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏపీ లో సిపిఐ, పవన్ కల్యాణ్ తో కలిసి పోటీ చేస్తాం, తెలంగాణలో సిపిఐ, బీ.ఎల్.ఎఫ్ తో కలిసి పోటీ చేస్తామని,  సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి  చెప్పారు . లోక్ సభ ఎన్నికల పొత్తులపై మాట్లాడుతూ ఆయన “�

    ఐటీ గ్రిడ్ వివాదం: జడ్జి ముందుకు ఆ నలుగురు

    March 4, 2019 / 05:15 AM IST

    హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ప్రకంపనలు సృష్టించిన ఐటీ గ్రిడ్ కేసులో నలుగురు ఉద్యోగులను పోలీసులు హైకోర్టు జడ్డి ముందు ప్రవేశపెట్టారు. నలుగురు ఉద్యోగులను జడ్జి ఇంటికి  తీసుకెళ్లిన పోలీసులు ఆయన ముందు హాజరుపరిచారు. హైకోర్టు ఆదేశా

    సమ్మర్ అలర్ట్ : తెలంగాణలో 7, ఏపీలో 4 జిల్లాల్లో మంటలే

    March 4, 2019 / 04:12 AM IST

    ఈ వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అన్నారు. 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు వెళ్లే అవకాశం ఉందన్నారు. వాయవ్య దిశ నుంచి వీచే గాలుల కారణంగా వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. త

    తెలంగాణ జీవనాడి కాళేశ్వరం : త్వరలోనే గ్రీన్ సిగ్నల్

    March 4, 2019 / 03:53 AM IST

    కన్నేపల్లి  :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడిగా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయనుంది. మరి ఆ క�

10TV Telugu News