Home » Telangana
హైదరాబాద్: ఆవుకు హెల్త్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటున్న ఓ పశువుల డాక్టర్ ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ ప్రభుత్వ పశువైద్య శాలలో పని చేస్తున్న వెటర్నరీ డాక్టర్ రవిచంద్ర హనుమంతు ఆనే రైతుకు �
డేటా చోరీ వ్యవహారం గంటకో మలుపు తీసుకుంటుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు డేటా చోరీ వ్యవహారంపై మాటల యుద్దం చేసుకుంటుండగా.. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక సిట్(స్ప�
తెలుగు రాష్ట్రాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాబితాలో ఏడు అవార్డులు దక్కాయి. స్వచ్ఛ పగరాల జాబితా కోసం జనవరి-4నుంచి 31వరకు మొత్తం 4,234 పట్టణాలు,నగరాల్లో కేంద్రం సర్వే నిర్వహించింది. అవార్డుల జాబిలో ఏపీ నుంచి విజయవాడ, తిరుపతి, సూళ్లురుపేట, కావలి నిలువగ�
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేజీ టు పీజీ విద్యావిధానం విషయంలో గురుకులాల్లో ఎంట్రీ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 10గా విద్యాశాఖ ప్రకటించింది. కేజీ టు పీజీ విద్యావిధానం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠా�
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. పొల్యూషన్కు చెక్ పెట్టే చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కాలం చెల్లిన వాహనాలు, కాలుష్యం వెదజల్లే
హైదరాబాద్: 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం రెండో విడతలో భాగంగా బుధవారం(మార్చి-6-2019) మరికొందరి రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. 7.60లక్షల మంది
ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండవేడి, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
అమరావతి: తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీ కి రావల్సిన బకాయిల వసూళ్ళపై దృష్టి సారించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ వేధింపులపై చర్చ �
రేషన్ కార్డుల జారీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అర్హులకు మాత్రమే ఆహార భధ్రత కార్డులిచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తుంది. 10 ఎకరాలు, అంతకుమించి భూమి కలిగి ఉండి, రైతు బంధు స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నవారి�
ఐటీ గ్రిడ్ డేటా వివాదం కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. డేటా చోరీ కేసులో కీలక సూత్రధారుడు, ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కోసం 4 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా