Home » Telangana
పెళ్లి చేసుకుంటారు కానీ..రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోరు. ఆఫీసుల చుట్టూ ఎవరు తిరుగుతారు. టైం వేస్ట్ అని అనుకుంటుంటారు. ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం, చైతన్యం కూడా లేకపోతుండడంతో వివాహ రిజిస్ట్రేషన్లు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయ�
తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఫిబ్రవరిలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడమే అందుకు నిదర్శనమని వాతావరణ శాఖ పేర్కొంటోంది. 2016లో వేసవి కాలంలో ఎలాంటి వడగాలులు వీచాయో..అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. 2018లో కే�
తెలంగాణ హైకోర్టు మానవీయ కోణంలో ఆలోచించి సీఆర్పీఎఫ్ జవాన్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. చీటింగ్ కేసులో కస్టడీలో ఉన్న సన్ పరివార్ గ్రూపు వ్యక్తికి బెయిల్ కావాలంటే ఒక్కొక్కరికి రూ.లక్ష డొనేట్ చేయమంటూ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది సన్ పరివా
తెలంగాణా రాష్ట్రంలో మార్చి 22వ తేదీన జరగాల్సిన పదవ తరగతి ఎగ్జామ్ వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో ముందుగా ఇచ్చిన టైమ్ టేబుల్ ప్రకారం ఆరోజు జరగాల్సిన ఇంగ్లీష్ పేపర్-2 ఎగ్జామ్ తేదీ మారే అవకాశం ఉంది. రాష్ట్ర�
త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఎమ్మెల్సీ, లోక్ సభ ఎన్నికలకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఓట్లర జాబితాను ఫైనల్ చేసింది. ఎన్నిసార్లు చేసినా తమ ఓటు లేదని, దొంగ ఓట్లు నమోదు చేశారనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ఓటర్ల పేర
రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీల్లో వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో అల్పపీడన �
నిర్మల్: బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి దేవస్థానంలో ఇవాళ ఆక్టోపస్ కమాండోలు రిహార్సల్ నిర్వహించారు. కాగా పలు సందర్బాలలో ఆయా ప్రదేశాలలో ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఏదైనా సందర్భాలలో ఆయా ప్రదేశాలలో చొరబడి ప్రజలను నిర్భందిస్తే అక్టోపస�
హైదరాబాద్ : మే 1 నుంచి యాత్రికుల కోసం ఆన్ లైన రిజర్వేషన్ సిస్టము ఏర్పాటు చేస్తామని దేవాదయ శాఖా..అటవీశాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. యదాద్రిలోని శ్రీ లక్ష్మీనారసింహస్వామి దేవాలయం, బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాల�
బాలాజీ నగర్ : బాలాజీ నగర్ : ఆటలు తప్ప ఆపద అంటే ఏమిటో తెలియని చిన్నారులు పలు ప్రమాదాలలో చిక్కుకుంటున్నారు. ఆడుకుంటు..బోరుబావుల్లోను..నీటి సంపుల్లోను..పడి చనిపోతున్నారు చిన్నారులు. దీంతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రముఖ ఆన్ లైన్ సినిమా టిక్కెట్ల విక్రయ్ సైటు “BookMyShow” పై కేసు నమోదైంది. చట్టప్రకారం నిబంధలను పాటించలేదనే కారణంతో జీఎల్ నరసింహరావు అనే లాయరు పోలీసులకు ఫిర్యాదు చేయగా బిగ్ట్రీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న బుక్