Home » Telangana
న్యాయవాదులు వామన్రావు దంపతుల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐ చేత దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీనికితోడు ఈనెల 13న అల్పపీడనం..
గతంలో ఇంటర్నల్స్ ఎత్తేయాలని ప్రభుత్వం భావించింది.
ధనిక రాష్ట్రంగా ఉన్నా, నీళ్ల కోసమే తెచ్చుకున్న రాష్ట్రమే అయినప్పటికి కూడా.. ఒక్క చుక్క నీరు కూడా నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా భూములకు మళ్లించిన కార్యక్రమం చేపట్టలేదు.
ఆ తేదీలలో రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
2025-26 సంవత్సరానికి సంబంధించిన రైతు బీమా ఈనెల 14 నుంచి అమలు కానుండగా.. వ్యవసాయశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తాంధ్ర తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ
రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రాబోయే ఎన్నికల్లో బీసీ పొలిటికల్ జేఏసీ పోటీ చేస్తోంది. బీసీ వాటా కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఐక్యత చాటుతాం.