Home » Telangana
రహదారి భద్రత చట్టంలో కేంద్ర ప్రభుత్వం వాహన దారులకు ఊరట కల్పించే అనేక అంశాలను పొందుపర్చింది. అందులో ఒకటి వాహనాలకు డీలర్ల (షోరూం) వద్దే రిజిస్ట్రేషన్ చేయడం.
ఆగస్టు 5వ తేదీ తరువాత తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నా ఇంకా కొందరు పుకార్లను నమ్ముతున్నారని వాపోయారు.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
తెలంగాణలో పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. వారిపై అనర్హత వేటు పడుతుందా.. సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇవ్వనుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మూసీపై బ్రిడ్జి కమ్ బ్యారేజీలకు ప్రణాళికలు రూపొందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. జూపార్క్ తో పాటు మీరాలం ట్యాంక్ సమీపంలో టూరిస్టులు బస చేయడానికి వీలుగా అధునాతన వసతులతో హోటల్ నిర్మించాలని చెప్పారు.
రాష్ట్రస్థాయి పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ 2,000 "గవర్నమెంట్ మార్కెటింగ్ సూపర్వైజర్" పోస్టులు ఉన్నాయని ప్రచారం చేశారు. అభ్యర్థుల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని, షేర్ క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్ బాండ్ల పేరిట డబ్బులు వసూలు చేశారు.
అంతేకాదు విలీనం ఫైల్స్ నిజమేనా కూడా నేతలు ఆరా తీస్తున్నారట. ఒకవేళ బీఆర్ఎస్ విలీనం జరిగితే ఆ పార్టీ నేతలే ఎక్కువ మంది ఉంటారని..అలాంటప్పుడు తమకు అవకాశాలు దక్కే అవకాశం ఉండదని మధనపడుతున్నారు కమలనాథులు.
హైదరాబాద్ మహానగరంలో నియోజకవర్గాల వారీగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వెరిఫికేషన్ పనుల్లో ...