Home » Telangana
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల చొప్పున ఏక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరనే అంశంపై ఉత్కంఠ వీడింది. బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం.
తెలంగాణలో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణ ప్రజల గొంతుకై నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ ను ఒంటరిగా ఎదుర్కోలేక, రేవంత్ ను బీజేపీ పావుగా వాడుకుంటున్న మాట వాస్తవం కాదా అని అమిత్ షాను అడిగారు కేటీఆర్.
పసుపు బోర్డు ఏర్పాటుతో ఇందూర్ పసుపు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందనుంది.
ముఖ్యమంత్రి లక్ష్యమైన తెలంగాణను AI కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోందన్నారు.
ఇలా జిల్లా కాంగ్రెస్ పరిస్థితి మూడు ముక్కలాటలా మారింది. మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియంగా రెండు గ్రూపులుంటే..మూడో గ్రూపులో ఏక్ నిరంజన్ అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట ఎమ్మెల్యేలు.
సినిమాను తలపించేలా ఓ యువతి రైల్వే ట్రాక్పై కారు నడుపుతూ సృష్టించిన బీభత్సం హైదరాబాద్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే లోకో పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినా, గంటల తరబడి రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి. చివరకు స్థానికుల సహాయంతో ర�
పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో మూడు రోజులపాటు మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.