Home » Telangana
అసలు ఈ 299 టీఎంసీలు అన్న లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? అని హరీశ్ రావు అన్నారు.
"అప్పుడు లుంబినీ పార్క్, గోకుల్ చాట్, దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్లు జరిగాయి" అని అన్నారు.
నైరుతి రుతుపవనాల విస్తరణ, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఇవాళ, రేపు..
బనకచర్లపై బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆరే రంగంలోకి దిగబోతున్నారట.
"గోదావరి జలాలను మీరు వాడుకోండి.. ఇక్కడ కూడా వాడతారు" అని అన్నారు.
ఎమ్మెల్యేలు కోర్టు తలుపు తట్టడం వెనుక ఒక మంత్రి హస్తం ఉందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. సదరు మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేనే ఈ మంత్రాంగం నడుపుతున్నారట.
రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడటానికి ముందుకు వస్తే సరే సరి. లేదంటే న్యాయ పోరాటం చేస్తాం.
కేసీఆర్ మాటలు విని.. కిషన్ రెడ్డి ఎన్ని రోజులు తప్పించుకుంటారో చూస్తాం.
ఎవరినో బ్లేమ్ చేసి తప్పించుకోవాలని అనుకోవడం లేదన్నారు. అందరి సహకారంతో బనకచర్లపై పోరాటం చేస్తామన్నారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం కలవలేదు. కానీ ఆయన కూతురు, గత కొన్నాళ్లుగా బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్న కవితను..