Home » Telangana
తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నైరుతి రుతుపవనాలు తిరిగి చురుకుగా మారటంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడి�
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా కదులుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..
వర్షా కాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 3 నెలల రేషన్ ను జూన్ లోనే పంపిణీ చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే.
కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడ్డారు. తుంటి ఎముక దగ్గర ఆయనకు గాయమైనట్టుగా తెలుస్తోంది. వెంటనే ఆయనను హైదరాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయి వాతావరణం చల్లగా మారింది.
ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలోనూ ఈ స్కీమ్పై నిర్ణయం తీసుకోలేదు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ల ధరలను కూడా పెంచారు.
తెలంగాణలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.