Home » Telangana
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు ఈ కేసు వెలుగులోకి రాగానే అమెరికాకు వెళ్లిపోయారు.
6 నెలల తర్వాత మరో డీఏ చెల్లిస్తామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెట్ 2025 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 18 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని హరీశ్ రావు చెప్పారు.
విదేశీ పర్యటనలో ఉన్న గోరటి వెంకన్న తరఫున ఆయన కూతురు పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ విధానం మంచి ఫలితాలను ఇస్తోందని, "స్లాట్" తో రిజిస్ట్రేషన్లు పెరిగాయని మంత్రి తెలిపారు.
కొనసాగుతున్న కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి సమీక్షా సమావేశాలు
వీసీసీ చీఫ్, సీఎం మంతనాలు చేసినా లైట్ తీసుకున్న ఢిల్లీ పెద్దలు!
గోవులకే రక్షణ లేకపోతే భక్తులకు ఏం ఇస్తారు? - బండి సంజయ్