Home » Telangana
నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ కారణంగా కేరళ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
అర్ధంతరంగా పోటీల నుంచి తప్పుకున్న మాగీ ఒక ఇంటర్వూలో తీవ్ర ఆరోపణలు గుప్పించారు. హైదరాబాద్లో తనను కలత పెట్టే సంఘటనలు ఎదురయ్యాయని వాపోయారు.
సిద్ధిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 52రోజుల పసికందును సొంత తల్లే చంపేసింది.
వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.
రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి.. ఆర్థికంగా బలోపేతం చేయడానికి రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.
ఏపీలోనూ కొవిడ్ కేసు నమోదైంది. విశాఖపట్టణం మద్దిలపాలెం యూపీహెచ్ సీ పిఠాపురం కాలనీకి చెందిన వివాహితకు పాజిటివ్ నిర్దారణ అయింది.
హైదరాబాద్ సిటీ బస్సులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది
తెలంగాణలో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తాజాగా 4 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చాయని సమాచారం. చాలామంది రెండు మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది.
నక్సలిజంపై భారత్ చేస్తున్న మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారని తెలిపారు.