Home » Telangana
అధికారులు, మంత్రుల మధ్య అసలు సమన్వయమే లేకుండా వ్యవహరిస్తుండడంతో ఆ ప్రభావం పాలనపై స్పష్టంగా కనిపిస్తోంది.
కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల్లో భాగంగా త్రివేణి సంగమంలో సీఎం రేవంత్ రెడ్డి పుణ్య స్నానం చేశారు.
అప్పుడు ఈటల రేవంత్ సవాల్ ను స్వీకరించకుండా సైలెంట్ గానే ఉండిపోయారు.
సంప్రదాయం పేరుమీద గిరిజనులతో, దళితులతో అందగత్తెల కాళ్లు కడిగిస్తారా..? ఎస్సీ మోర్చ జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ ప్రశ్నించారు.
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మాధవానంద సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభించారు.
చూపు తిప్పనివ్వని రామప్ప శిల్పాల హోయలకు ముగ్దులయ్యారు.
గాంధీ భవన్ ముందు నిరసన చేస్తున్న మహిళా నేతలను రూమ్ లో బంధించి తాళం వేశారు సిబ్బంది.
జయశంకర్-భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి.
ఈ వివరాలు హౌసింగ్ అధికారుల సర్వేలో తేలాయి.
తెలంగాణ రైజింగ్ కార్యాచరణతో రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమానంగా సాగుతున్నాయని చెప్పారు.