Home » Telangana
ఎవరిపై సమరం? ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా?
రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది.
ప్రపంచ యాత్రికుడు, ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
ఆయా జిల్లాల్లో జరిగే అభివృద్ధి పనులను చేయించుకోవడం, అక్కడి పైరవీలపైనే దృష్టి పెడుతున్నారంటూ పార్టీ క్యాడర్లో టాక్ విన్పిస్తోంది.
డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు నిర్వహించే టెస్టులో కీలక మార్పులు చేసేందుకు రవాణాశాఖ సిద్ధమవుతోంది.
సొంత పార్టీ పరిపాలన, అందులోను తండ్రి సీఎంగా ఉన్నప్పటి ప్రభుత్వంలోని లోపాలను కవిత తప్పుబట్టడం చూస్తుంటే కేసీఆర్ విధానాలనే వ్యతిరేకించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకోసం అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన నాయకులు..నిత్యం తగువులాటలతో పార్టీ పరువును బజారున పడేస్తున్నారంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి క్యాబినెట్ విస్తరణకు సమీకరణాలు సెట్ కాకపోవడంతో దానిని పక్కన పెట్టి.. పార్టీ కార్యవర్గంపై దృష్టి పెట్టింది అధిష్టానం.