Home » Telangana
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణ రాజ్ భవన్లో చోరీ ఘటన చోటు చేసుకుంది. అందులోని సుధర్మ భవన్లో నాలుగు హార్డ్ డిస్క్ లు చోరీ జరిగినట్లు..
తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు షాకిచ్చింది.
"దేశంలో ఎన్నో ప్రాజెక్టులను పాలమూరు బిడ్డలు కట్టారు. పాలమూరు ప్రజలు కట్టిన ప్రాజెక్టులు నేడు దేశానికి వెన్నెముకగా ఉన్నాయి" అని రేవంత్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి.
చీప్ లిక్కర్తో పాటు బ్రీజర్ ధరల్లో మార్పులు చేయలేదు.
వారంరోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
అధికారులు, మంత్రుల మధ్య అసలు సమన్వయమే లేకుండా వ్యవహరిస్తుండడంతో ఆ ప్రభావం పాలనపై స్పష్టంగా కనిపిస్తోంది.
కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల్లో భాగంగా త్రివేణి సంగమంలో సీఎం రేవంత్ రెడ్డి పుణ్య స్నానం చేశారు.
అప్పుడు ఈటల రేవంత్ సవాల్ ను స్వీకరించకుండా సైలెంట్ గానే ఉండిపోయారు.