Home » Telangana
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి భవనాలపై పెద్ద సైజులో రెడ్ క్రాస్ గుర్తును పెయింటింగ్ వేయిస్తారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఉధ్యోగులకు మూడో వారంలో జీతాలు ఇచ్చేవారు. బీఆర్ఎస్ చేసిన ఘనకార్యానికి అప్పులు వచ్చే పరిస్థితి లేదని సీఎం చెప్పారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం విషయంలో సానుకూలంగా స్పందించారు.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మే 7న మాక్ డ్రిల్స్ నిర్వహించాలని సూచించిన విషయం తెలిసిందే. శత్రుదేశాల దాడుల సమయంలో అమలు చేసే పౌర రక్షణ చర్యలను బలోపేతం చ�
న్యూయార్క్కు చెందిన ప్రసిద్ధ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ 1947లో ‘ది గోల్కొండ బ్లూ’ డైమండ్ను కొన్నారు.
ఎన్ హెచ్ 765 లోని హైదరాబాద్- శ్రీశైలం సెక్షన్ కు సంబంధించి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలని కోరారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
ఎవరిపై సమరం? ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా?
రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది.