telecom

    మొబైల్ యూజర్లకు వార్నింగ్, బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం

    March 9, 2021 / 01:40 PM IST

    సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో రీతిలో ఫ్రాడ్ కి పాల్పడుతున్నారు. కేవైసీ పేరుతో ఎంతోమందిని చీట్ చేశారు. తాజాగా సైబర్ నేరగాళ్ల కన్ను క్�

    Vodafone Idea CEO కు మూడేళ్ల వరకు జీతం నిల్

    September 9, 2020 / 08:43 AM IST

    Vodafone Idea MD & CEO రవీందర్ టక్కర్ మూడేళ్ల వరకు ఎలాంటి జీతం తీసుకోకుండా పని చేయాల్సి ఉంటుంది. ఆయనకు జీతం చెల్లించకూడదని కంపెనీ ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. టక్కర్ కు సంబంధించిన ప్రయాణం, బస, వినోద, ఇతర ఖర్చులను భరించాలని భావిస్తోంది. బోర్డు మీటింగ్స్, ఇత�

    మొబైల్ వినియోగదారులకు షాక్, పెరగనున్న డేటా చార్జీలు

    August 25, 2020 / 11:20 AM IST

    మొబైల్ వినిగియోదారులకు ఇది షాకిచ్చే న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే త్వరలోనే డేటా చార్జీలు, ఇతర సర్వీసుల ధరలు పెరగనున్నాయి. టారిఫ్ పెంపుపై భారతీ ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఈ మేరకు హింట్ ఇచ్చారు. రానున్న 6 నెలల్లో మొబైల్ సర్వీసుల ధరలు పెర

    జియో నుంచి 2 కొత్త ప్లాన్లు.. లాభాలివే..

    February 28, 2020 / 05:55 PM IST

    స్టార్టింగ్ లో అంతా ఫ్రీ ఫ్రీ అని ఊదరగొట్టిన రిలయన్స్ జియో(reliance jio) క్రమంగా ఛార్జీల బాదుడు షురూ చేసింది. లాంచింగ్ సమయంలో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్

    జియోనా మజాకా : జైల్లో జియో సిగ్నల్స్‌ బ్లాక్ చేయలేకపోతున్నామన్న అధికారులు

    February 5, 2020 / 06:02 AM IST

    ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ తీసుకొచ్చిన జియో(jio).. దేశీయ టెలికాం రంగంలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. జియో ఎంట్రీ తర్వాత ఇతర టెలికాం సంస్థలు

    వరంగల్‌ ఐటీ Cyientలో 800 ఉద్యోగాలు ఆఫర్!

    January 7, 2020 / 09:04 AM IST

    ప్రముఖ ఐటీ సంస్థ సైయెంట్ తమ డెవలప్ మెంట్ సెంటర్లను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో ఏర్పాటు చేసిన తమ R& D యూనిట్లో 800 మంది ఉద్యోగులను తీసుకోనుంది. ప్రస్తుతం 200 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్న ఈ యూనిట్లో మరికొంతమం�

    భారత్ లో 5G వచ్చేస్తోంది…ట్రయల్స్ కు కేంద్రం అనుమతి

    December 31, 2019 / 11:55 AM IST

    భారత్ లోకి 5G ఎంట్రీ అయింది. చానాళ్లుగా 5G ఎప్పుడు భారత్ లోకి వస్తుందా అని ఎదురుచూసేవారికి ఓ గుడ్ న్యూస్. దేశంలో 5G ట్రయల్స్ నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. దేశంలో 5జీ స్పెక్ట్రంను పరిక్షించేందుకు తొ�

    టెలికాం కంపెనీలకు సుప్రీం షాక్: రూ.1.3లక్షల కోట్లు చెల్లించాల్సిందే

    October 24, 2019 / 10:50 AM IST

    భారతీయ టెలికాం కంపెనీలకు అత్యున్నత న్యాయస్థానం బిగ్ షాక్‌​ ఇచ్చింది. కేంద్రానికి రూ.1.3లక్షల కోట్లు చెల్లించాలంటూ తీర్పును ఇచ్చింది. టెలికమ్యూనికేషన్ విభాగం (డాట్‌) నిర్దేశించిన అడ్జెస్టెట్‌ గ్రాస్‌ రెవెన్యూ (ఏజీఆర్‌)ను సమర్థిస్తూ సుప్రీం �

    ఐఫోన్‌లో కొత్త ఫీచర్.. మీ కారుకు ఫుల్ సెక్యూరిటీ 

    February 13, 2019 / 10:42 AM IST

    మొబైల్ బయోమెట్రిక్ అథంటెకేషన్ ద్వారా Face ID ఫీచర్ రాబోతుంది. ఈ ఫీచర్ మీ ఫోన్ లో ఉంటే.. మీ కారుకు ఫుల్ సెక్యూరిటీ ఉన్నట్టే. అన్నీ స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్ పనిచేయదు. కేవలం.. ఆపిల్ ఐఫోన్ లో మాత్రమే ఈ ఫీచర్ పనిచేయనుంది.

10TV Telugu News