Home » Telugudesam party
వైసీపీ వచ్చిన తర్వాత జగన్ తెలుగుదేశం కోటలకు బీటలు వారేలా చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పది స్థానాల్లో ఎనిమిది వైసీపీ కైవసం చేసుకోగా.. ఇచ్ఛాపురం, టెక్కలి మాత్రమే టీడీపీకి దక్కాయి.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ‘నిజం గెలవాలి’ పేరుతో రేపటి నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటనలు చేయనున్నారు.
కొడాలి నానిపై వరుసగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు టీడీపీ నేతలు. కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే రకం కొడాలి నాని అని మండిపడ్డారు.
అప్పుల కుప్పగా మార్చారు
ఆంధ్రప్రదేశ్ లో ఉండే సంపద అంతా తనవద్దే ఉండాలని సీఎం జగన్ ఉద్దేశమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరారు. కన్నా
ఆంధ్రప్రదేశ్లో ‘ఇదేం కర్మ’ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. తన జీవితంలో ఎన్నడూ ఇలాంటి దారుణాలు చూడలేదని, అందుకే ఈ కార
ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని, ఇలాగైతే ఏపీలోని 5 కోట్లమంది పైనా కేసులు పెట్టాలని ఆయన ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని విమర్శించారు. చిత
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో పాటు ఏపీ సీఎం జగన్ అక్రమ ఆస్తుల కేసుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసుతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబ
తెలుగు చరిత్ర చదవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు.. ఆవిర్భావం తర్వాత అని చదవాల్సిందేనని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పెగాసస్ సాప్ట్ వేర్ కొనుగోలు చేసిందని వస్తున్న వ్యాఖ్యలను టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, అప్పటి ఐటీ శాఖమంత్రి నారాలోకేష్ ఖండించారు.