temperatures

    మండిపోతుంది : నిప్పుల గుండం రామగుండం 

    March 15, 2019 / 04:54 AM IST

    హైదరాబాద్ : వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంపై భానుడు భగభగలాడుతున్నాడు. మార్చిలోనే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు అంటే మార్చి 15న భానుడు మరింత ప్రతాపం చూపిస్తున్నాడు. రోజు కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగ�

    భగభగలు : @ 40డిగ్రీల ఉష్ణోగ్రతలు

    March 13, 2019 / 12:53 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుండే ఎండలు భగభగలాడిస్తున్నాయి. సూర్యుడి ప్రతాపానికి జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. రాత్రి వేళల్లో ఉక్కపోత నెలకొంటోంది. మార్చి 12వ తేదీ మంగళవారం రోజున మూడు జిల్లాల్లో గరిష్ట �

    38 డిగ్రీలు  : హైదరాబాద్ లో ఎండలు బాబోయ్ 

    March 12, 2019 / 07:38 AM IST

    హైదరాబాద్ : వేసవి ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భగ భగలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. దక్షిణ మధ్య కర్ణాటక నుంచి విదర్భ వరకు, ఉత్తర మధ్య కర్ణాటక, మరట్వాడా మీదుగా దాదాపు కిలోమీటర్ ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈప్ర

    జర భద్రం : మూడు రోజుల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు

    March 11, 2019 / 03:51 AM IST

    భానుడు భగభగ మండుతు..వేసవి ప్రారంభంలోనే తడాఖా చూపిస్తున్నాడు. ఎండలతో జనాలను బెంబేలెత్తిస్తున్నాడు.

    చల్లని కబురు : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

    March 10, 2019 / 02:46 AM IST

    మాడు పగులకొట్టే ఎండలు, చెమట్లు పట్టించే ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. రాగల 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కే�

    మండే రోజులు వచ్చేశాయి : 37డిగ్రీలు దాటిన టెంపరేచర్

    February 21, 2019 / 02:42 AM IST

    హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎండల తీవ్రత బాగా పెరిగింది. ఇప్పుడే ఈ రేంజ్ లో ఎండలు ముదిరితే.. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలి ప్రభావం తగ్గి వారం గడిచిందో లేదో ఎండ�

    పాటించాలి జాగ్రత్తలు : మండనున్న ఎండలు

    February 16, 2019 / 02:52 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం సూర్యుడు చుక్కలు చూపెట్టనున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ భావిస్తోంది. ఎందుకంటే ఫిబ్రవరి రెండో వారం నుండే సూర్యుడు మెల్లిమెల్లిగా భగభగలాడిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు ఏకంగా 35 డిగ్రీలకు చ�

    తగ్గుతున్న చలి : పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

    February 12, 2019 / 01:40 AM IST

    హైదరాబాద్ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి చలి తగ్గుముఖం పడుతోందని హైదరాబాదా వాతావరణ కేంద్రం  అధికారులు తెలిపారు.  మహబూబ్ నగర్, ఖమ్మం  తోపాటు రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు పెరిగాయని వారు

10TV Telugu News