Home » temperatures
Weather Updates : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. రోజురోజుకు చలితీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.
ఈ ఏడాది జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.
ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. అయితే, రాబోయే ఐదు రోజులు..
మండే ఎండలతో ఉక్కపోత పెరిగి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రానున్న 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Heat Waves : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్రంగా ఎండలు, వడగాడ్పులు
రాబోయే మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు, ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది.
మూడ్రోజుల పాటు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మూడు రోజులు ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.