-
Home » test positive
test positive
IIT Hyderabad : ఐఐటీ హైదరాబాద్లో కరోనా కలకలం..
119 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ ఉందని నిర్ధారించారు. యాజమాన్యం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. విద్యార్థులకు స్వల్ప లక్షణాలు మాత్రమే...
Covid-19 : 87 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్
87 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
Arjun Kapoor: బాలీవుడ్లో కరోనా కలకలం.. అర్జున్ కపూర్కు పాజిటివ్!
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. దీంతో బాలీవుడ్ ప్రముఖులు పలువురు కరోనా బారిన పడుతున్నారు. ఈ మధ్యనే కరీనా కపూర్ కు కరోనా సోకి కోలుకోగా ఇప్పుడు..
Dengue : ఒక్క గ్రామంలోనే 60మందికి డెంగ్యూ
దేశంలోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హరిద్వార్ జిల్లాలోని రూర్కీ ప్రాంతంలోని గాధరోనా గ్రామం నుంచి గడిచిన నాలుగు రోజుల్లో సేకరించిన 160
Delta Plus Variant: వ్యాక్సిన్ పూర్తి డోస్ తీసుకున్నాక.. డెల్టా ప్లస్ పాజిటివ్
డెల్టా ప్లస్ వేరియంట్ తొలి కరోనా కేసు రాజస్థాన్లోనూ నమోదైంది. మే నెలలో కరోనా నుంచి కోలుకున్న 65ఏళ్ల వయస్సున్న ఏండ్ల మహిళకు రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చింది.
Corona Effect : ఒక్క జిల్లాలోనే 8,000 మంది చిన్నారులకు కరోనా..ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
Covid-19 for 8,000 children : కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో ప్రాణనష్టం ఎక్కువగా ఉందన్ని ప్రభుత్వం లెక్కలే చెబుతున్నాయి. మొదటిసారి వచ్చిన కరోనా కంటే సెకండ్ వేవ్ లో ఎక్కువగా వైరస్ వ్యాప్తి జరిగింది. దీనికి తోడు ఆక్సిజన్ తీవ్ర కొరతతో ఎంతోమంది ప్రాణాలు కో�
Uttarakhand village: గ్రామ జనాభా 141.. కరోనా పాజిటివ్ 51మందికి
కొవిడ్ తీవ్రత దేశవ్యాప్తంగా వణుకు పుట్టిస్తోంది. గ్రామంలో ఒకరికో ఇద్దరికో కరోనా పాజిటివ్ రావడం కాదు. 141మంది జనాభా ఉన్న గ్రామంలో 51 మందికి పాజిటివ్ వచ్చినట్లు శనివారం అధికారులు వెల్లడించారు.
Madhya Pradesh : పెళ్లికి వెళ్లిన కోవిడ్ రోగి…40 మందికి వైరస్
40 Test Positive : ఒకరు చేసిన మూర్ఖత్వపు పని..ఎంతో మందికి కీడు తెచ్చింది. వైరస్ సోకిన వారు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని చెప్పినా..పెడ చెవిన పెడుతూ..ఏమవుతుందిలే..అనుకుంటూ..జనాల్లో తిరిగిపోతున్నారు. దీని కారణంగా..పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా..మధ
Self-lockdown : కరోనా భయం, స్వచ్ఛంద లాక్ డౌన్ పాటిస్తున్న గ్రామాలు
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తమవుతున్నారు. పలు ఊళ్లలో స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించారు.
TS Corona Cases : యాదాద్రిలో భయం భయం, కొత్తగా 35 మంది ఆలయ సిబ్బందికి కరోనా, భక్తులకు నో ఎంట్రీ
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదాద్రిలో క్రమంగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఆలయంలో పనిచేసే వారికి వైరస్ సోకుతోంది.