Home » Test Series
భారత క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్గా సారథ్యం వహించేది ఎవరు అనేది తేలిపోయింది. టీమిండియా టెస్టు సిరీస్ కోసం సౌతాఫ్రికాలో పర్యటించనుంది.
దక్షిణాఫ్రికాతో మరికొద్ది రోజుల్లో జరగనున్న టెస్టు సిరీస్ కు టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు. ఎడమచేతి మణికట్టుకు గాయం కావడంతో మూడు టెస్టుల సిరీస్ కు....
సౌతాఫ్రికా పర్యటనకు ముందు భారత జట్టుకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. హిట్ మ్యాన్, జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ కు దూరం కానున్నాడని తెలుస్తోంది.
'నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహేబిలేషన్ కోసం కేఎల్ రాహుల్ వెళ్లనున్నాడు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ను తీసుకున్నాం. 25నవంబర్ 2021 నుంచి కాన్పూర్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది'...
ఇండియాతో మ్యాచ్ అనగానే రెచ్చిపోయే ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ మరోసారి అదరగొట్టాడు. రూట్ వరుసగా రెండో సెంచరీతో చెలరేగారు.
బోర్డ్ ఫర్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఐపీఎల్ 2021ను ఎలాగైనా పూర్తి చేయాలని భావిస్తుందట. ఈ మేర ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ)కి తమ దేశ జట్టుతో జరగబోయే టెస్టు సిరీస్ ను ముందుకు జరపాలని..
నాల్గో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టుపై 25 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. దాంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది.
indvsaus: రీసెంట్గా ముగిసిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాలో హైలెట్స్ చూశారా.. అంచనాలు లేని స్థాయి నుంచి టెస్టు సిరీస్ గెలుచుకున్న టీమిండియా చాకచక్యంగా వ్యవహరించింది. పంత్ పోరాటం.. తో పాటు బౌలర్ల అనుభవం జట్టును విజయతీరాలకు చేర్చింది. గాయాల బెడదను అధ
Injuries to Indian players : నమ్మశక్యంగా అనిపించడం లేదు.. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరుగలేదు.. ఒకరా.. ఇద్దరా.. టీమ్ఇండియా ఆటగాళ్లు వరుసగా గాయపడుతున్నారు. ఏ ముహూర్తాన ఆస్ట్రేలియా పర్యటన మొదలైందో కానీ భారత్ కష్టాలు పరాకాష్టకు చేరాయి. ఐపీఎల్లో గాయపడి కొందరు టూర్
ప్రజెంట్ జనరేషన్లో టాప్ క్రికెటర్లలో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్మీవ్ స్మిత్ ఒకరు. ప్రత్యర్థి జట్టు ధాటిని తట్టుకుంటూ నిలకడగా బ్యాటింగ్ చేయగల సమర్థుడు. స్మిత్కు రీసెంట్గా ఐసీసీ కూడా అరుదైన గౌరవం ఇచ్చింది. ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ �