Home » Test Series
భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. న్యూజిలాండ్ పర్యటన నుంచి టీమిండియా ఓపెనర్ రో’హిట్’ శర్మను జట్టు నుంచి తప్పించింది మేనేజ్మెంట్. దిగ్విజయంగా కొనసాగుతూ.. ఐదు టీ20ల్లో గెలిచిన భారత్ ఆదివారం మ్యాచ్ ముగిసిన సమయానికి 5-0తేడాతో విజయభేరీ
రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్లో ఆరో సెంచరీ పూర్తి చేశాడు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో చివరి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీ బాదాడు. గతంలో వెస్టిండీస్ బ్యాట్స్మన్ షిమ్రోన్ హెట్మేయర్ బంగ్లాదేశ్ తో ఆడిన మ్యాచ్�
టీమిండియా వైజాగ్, పుణె స్టేడియాల వేదికగా ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఆదివారం పుణె వేదికగా ముగిసిన రెండో టెస్టును 137పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా 2-0తో దిగ్విజయంగా సాగిపోతుంది. తొలి ఇన్నింగ్స్లోనే భారీ స
టీమిండియా ఫేసర్ జస్ప్రిత్ బుమ్రా దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్టు మ్యాచ్లకు దూరం కానున్నాడు. నడుం భాగంలో గాయం కారణంగా టెస్టు ఫార్మాట్కు అందుబాటులో ఉండటం లేదు. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ అతని స్థానంలో ఉమేశ్ యాదవ్ను తీసుకోనున్నట్ల�
వెస్టిండీస్తో టెస్టు సిరీస్ని క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా..దక్షిణాఫ్రికాతో తలపడబోతోంది. ఈ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయనున్నారు. ఫుల్ ఫామ్లో ఉన్న క్రీడాకారులను మార్చాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ..కొన్ని వ్యక్తిగత ప్రదర