Home » Test Series
ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు ముందు నెట్స్ లో రిషబ్ పంత్ సిక్సుల మోత మోగించాడు. ఈ క్రమంలో స్టేడియం పైకప్పు పగిలిపోయింది.
ప్రాక్టీస్ సమయంలో టీమిండియా కీలక ప్లేయర్ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సమయంలో బంతి అతని ఎడమ చేతికి తగిలింది.
ఇంగ్లాండ్ -భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ జూన్ 20వ తేదీ నుంచి ఆగస్టు4వ తేదీ వరకు జరగనుంది.
ఇంగ్లాండ్ తో నాల్గో టెస్టుకు ముందు రాంచీ మైదానంలో టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈనెల 26 నుంచి రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో భారత్ జట్టులో భాగస్వామ్యం అయ్యేందుకు కోహ్లీ దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లారు.
భారత క్రికెట్ జట్టు కూడా హోలీ వేడుకలు జరుపుకొంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లంతా హోలీ జరుపుకొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. కోహ్లీ, రోహిత్ అల్లరి చేస్తూ హోలీ జరుపు�
టెస్ట్ సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ కు టీమిండియాకు మార్గం సుగమం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా పరాజయం పాలవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్లో సఫారీ జట్టును వెనక్కి నెట్టి భారత్ రె�
బంగ్లాదేశ్ తో జరుగనున్న టెస్టు సిరీస్ కు భారత జట్టులో బీసీసీఐ పలు మార్పులు చేసింది. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరం అయ్యాడు. దీంతో రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టె�
శ్రీలంకతో టీ20 సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు టెస్ట్ మ్యాచ్లకు సిద్ధమైంది.
బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. దక్షిణాఫ్రికా టూర్లో ఉన్న టీమ్ ఇండియా ఇవాళ(26 డిసెంబర్ 2021) మొదటి మ్యాచ్ ఆడబోతుంది.